చింతపల్లి మండలకేంద్రంలోని ఓ మసీదు వద్ద నున్న బావిలో మంగళవారం మహిళ శవం లభ్యమైంది.
చింతపల్లి మండలకేంద్రంలోని ఓ మసీదు వద్ద నున్న బావిలో మంగళవారం మహిళ శవం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ శంకర్రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.