'సాక్షి' ప్రసారాల నిలిపివేతను ఖండించిన బీజేపీ | bjp cindemds govt over stop sakshi tv programms in andrapradesh | Sakshi
Sakshi News home page

'సాక్షి' ప్రసారాల నిలిపివేతను ఖండించిన బీజేపీ

Jun 10 2016 8:27 PM | Updated on Mar 29 2019 9:31 PM

సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను బీజేపీ శాసన సభా పక్షనేత విష్ణు కుమార్ రాజు ఖండించారు.

ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను బీజేపీ శాసన సభా పక్షనేత విష్ణు కుమార్ రాజు ఖండించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడ సమంజసం కాదని ఆయన తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించి పోరాడాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement