హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో సంస్కరణలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరుగురు అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రావెల కిశోర్బాబు చెప్పారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు
Published Tue, Aug 4 2015 7:16 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement