గడువు పొడిగింపుపై రాష్ట్రపతి,ప్రధాని చర్చించే అవకాశం | Prime minister met Rashtrapati | Sakshi
Sakshi News home page

గడువు పొడిగింపుపై రాష్ట్రపతి,ప్రధాని చర్చించే అవకాశం

Published Tue, Jan 21 2014 6:27 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

గడువు పొడిగింపుపై రాష్ట్రపతి,ప్రధాని చర్చించే అవకాశం - Sakshi

గడువు పొడిగింపుపై రాష్ట్రపతి,ప్రధాని చర్చించే అవకాశం

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని మన్మోహన్ సింగ్  సమావేశమయ్యారు. పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి పునఃప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రధాని రాష్ట్రపతిని కలిశారు.

పార్లమెంట్ సమావేశాలపైన వీరు చర్చిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)పై రాష్ట్ర శాసనసభలో చర్చకు గడువు పెంపు అంశంపైన కూడా వారు  చర్చించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement