బస్సు కిందపడి విద్యార్థి మృతి | Student dies to under private bus at wangapahed | Sakshi

బస్సు కిందపడి విద్యార్థి మృతి

Aug 12 2015 6:51 PM | Updated on Sep 3 2017 7:19 AM

హసనపర్తి మండలం వంగపహాడ్ వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి గణేశ్(6) అనే విద్యార్థి మృతిచెందాడు.

వరంగల్(హసన్‌పర్తి): ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి గణేశ్(6) అనే విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన హసనపర్తి మండలం వంగపహాడ్ వద్ద బుధవారం జరిగింది. గణేశ్ స్థానికంగా ఉన్న ఎన్‌ఎస్‌ఆర్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.

స్కూలు అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement