తిరుమల బాటలో షిరిడి | Tirumala plan for Shirdi | Sakshi
Sakshi News home page

తిరుమల బాటలో షిరిడి

Published Thu, Aug 18 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

Tirumala plan for Shirdi

షిరిడి: పుణ్యక్షేత్రం తిరుమల మాదిరిగా క్యూలు తగ్గించేందుకు షిరిడిలోని సాయి బాబా సంస్థాన్‌ ట్రస్టు దర్శనం కోరే భక్తుల పేర్ల నమోదును ప్రారంభించనుంది. ‘ప్లాన్‌ దర్శన్‌’గా పిలిచే ఈ కార్యక్రమం 3 నెలల్లో ప్రారంభమవుతుందని ట్రస్టు తెలిపింది. డిజిటల్‌ మీడియా, ఇతర బహిరంగ బుకింగ్‌ వేదికల ద్వారా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. వారి సందర్శన సమయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement