విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నిలకడగా కొనసాగుతుంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువలో తీవ్ర అల్పపీడనం ఉంది. కోస్తాంధ్ర మీదుగా ప్రస్తుతం ఇదే ద్రోణి కొనసాగుతున్నది. దీంతో నేడు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
నేడు భారీ వర్షాలు
Published Wed, Sep 16 2015 6:56 AM | Last Updated on Tue, Aug 28 2018 5:33 PM
Advertisement
Advertisement