హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్కు వెళ్లి నరసింహన్తో భేటీ అవుతారు. హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ను కోరనున్నారు.
రేపు గవర్నర్తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
Published Wed, Jul 15 2015 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement
Advertisement