అంత్యంతే.. | godavari anthya pushkar arrangements normal | Sakshi
Sakshi News home page

అంత్యంతే..

Published Thu, Jul 28 2016 11:11 PM | Last Updated on

godavari anthya pushkar arrangements normal1
1/5

గోదావరి అంత్య పుష్కరాలకు మరో రెండురోజులే సమయం ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 31 నుంచి వచ్చేనెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. పుష్కరస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపైనా ఇప్పటి వరకు అధికారులకు ఎటువంటి అంచనాలూ లేవు. ఏర్పాట్ల విషయంలోనూ స్పష్టత లేదు. గతేడాది పుష్కరాలకు జిల్లాలో 8 ఘాట్లు ఏర్పాటు చేశారు. కానీ అంత్యపుష్కరాలకు కేవలం భద్రాచలం, పర్ణశాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఘాట్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భద్రాచలం, పర్ణశాలలోనూ నామమాత్రపు ఏర్పాట్లకే పరిమితమయ్యారు. మరో రెండురోజుల్లో పుష్కరాలున్నాయనగా గురువారం దేవస్థానం, నీటిపారుదల శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. భద్రాచలం స్నానఘట్టాల రేవులో మెట్ల మరమ్మతులు చేపట్టారు. పర్ణశాలలోనైతే ఇప్పుడు మెట్లపై పేరుకుపోయిన ఒండ్రును తొలగిస్తున్నారు. – భద్రాచలం/ దుమ్ముగూడెం - కరకట్ట నుంచి గోదావరి తీరానికి వెళ్లే మార్గంలో రంగులద్దుతున్న పెయింటర్‌

godavari anthya pushkar arrangements normal2
2/5

గోదావరి అంత్య పుష్కరాలకు మరో రెండురోజులే సమయం ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 31 నుంచి వచ్చేనెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. పుష్కరస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపైనా ఇప్పటి వరకు అధికారులకు ఎటువంటి అంచనాలూ లేవు. ఏర్పాట్ల విషయంలోనూ స్పష్టత లేదు. గతేడాది పుష్కరాలకు జిల్లాలో 8 ఘాట్లు ఏర్పాటు చేశారు. కానీ అంత్యపుష్కరాలకు కేవలం భద్రాచలం, పర్ణశాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఘాట్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భద్రాచలం, పర్ణశాలలోనూ నామమాత్రపు ఏర్పాట్లకే పరిమితమయ్యారు. మరో రెండురోజుల్లో పుష్కరాలున్నాయనగా గురువారం దేవస్థానం, నీటిపారుదల శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. భద్రాచలం స్నానఘట్టాల రేవులో మెట్ల మరమ్మతులు చేపట్టారు. పర్ణశాలలోనైతే ఇప్పుడు మెట్లపై పేరుకుపోయిన ఒండ్రును తొలగిస్తున్నారు. - – భద్రాచలం/ దుమ్ముగూడెం -పర్ణశాలలో మెట్లపైన పేరుకుపోయిన ఒండ్రు మట్టి

godavari anthya pushkar arrangements normal3
3/5

భద్రాచలంలో ఘాట్ల మెట్లకు మరమ్మతులు చేస్తున్న కార్మికులు

godavari anthya pushkar arrangements normal4
4/5

పర్ణశాలలో మెట్లపై ఒండ్రును తీస్తున్న కూలీలు

godavari anthya pushkar arrangements normal5
5/5

గోదావరి అంత్య పుష్కరాలకు మరో రెండురోజులే సమయం ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 31 నుంచి వచ్చేనెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. పుష్కరస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపైనా ఇప్పటి వరకు అధికారులకు ఎటువంటి అంచనాలూ లేవు. ఏర్పాట్ల విషయంలోనూ స్పష్టత లేదు. గతేడాది పుష్కరాలకు జిల్లాలో 8 ఘాట్లు ఏర్పాటు చేశారు. కానీ అంత్యపుష్కరాలకు కేవలం భద్రాచలం, పర్ణశాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఘాట్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భద్రాచలం, పర్ణశాలలోనూ నామమాత్రపు ఏర్పాట్లకే పరిమితమయ్యారు. మరో రెండురోజుల్లో పుష్కరాలున్నాయనగా గురువారం దేవస్థానం, నీటిపారుదల శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. భద్రాచలం స్నానఘట్టాల రేవులో మెట్ల మరమ్మతులు చేపట్టారు. పర్ణశాలలోనైతే ఇప్పుడు మెట్లపై పేరుకుపోయిన ఒండ్రును తొలగిస్తున్నారు. - – భద్రాచలం/ దుమ్ముగూడెం -పర్ణశాలలో మెట్లపైన పేరుకుపోయిన ఒండ్రు మట్టి

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement