
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా రాణిస్తున్న ధనశ్రీ

డెంటిస్ట్, కొరియోగ్రాఫర్గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు

బాలీవుడ్ షోలలో రాణిస్తున్న ధనశ్రీ

గ్లామర్లో హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ధనశ్రీ

ఇక చహల్ ఆఖరిసారిగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాకు ఎంపికయ్యాడు

ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా చాంపియన్గా నిలిచిన జట్టులో సభ్యుడిగా అదృష్టం దక్కించుకున్నాడు

ఇక ఐపీఎల్ మెగా వేలం-2025లో చహల్ భారీ ధర పలికాడు

పంజాబ్ కింగ్స్ చహల్ ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది











