throng
-
వైభవంగా గరుడవాహన సేవ
-
పోటెత్తిన వేములవాడ
వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ భక్త సంద్రమైంది. సోమవారం రాజన్నను దర్శించుకునేందుకు పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వేములవాడ చేరుకున్నారు. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు సోమవారం సుమారుగా 4 లక్షల మంది హాజరుకానున్నారు. స్వామి వారికి ప్రభుత్వ తరఫున జిల్లా కలెక్టర్ నితూకుమారీ పట్టువస్త్రాలను సమర్పించారు. అంతేకాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ పూజారులు రాజన్న స్వామికి పట్టు వస్త్రాలను అందించారు. -
అలయాల్లో బారులు తీరిన భక్తులు
-
కార్తీక పౌర్ణమిన భక్తులతో పోటెత్తిన ఆలయాలు
-
నేటి నుంచి శబరిమలలో మండల పూజలు
-
భక్తులతో కిటకిటలాడుతున్న సోమేశ్వరాలయం