పోటెత్తిన వేములవాడ | Pilgrims throng Vemulawada | Sakshi
Sakshi News home page

పోటెత్తిన వేములవాడ

Published Tue, Feb 17 2015 11:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

Pilgrims throng Vemulawada

వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ భక్త సంద్రమైంది. సోమవారం రాజన్నను దర్శించుకునేందుకు పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వేములవాడ చేరుకున్నారు. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు సోమవారం సుమారుగా 4 లక్షల మంది హాజరుకానున్నారు.

స్వామి వారికి ప్రభుత్వ తరఫున జిల్లా కలెక్టర్ నితూకుమారీ పట్టువస్త్రాలను సమర్పించారు. అంతేకాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ పూజారులు రాజన్న స్వామికి పట్టు వస్త్రాలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement