విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఈ సారి ఆదివారం వచ్చింది. ఈ ఏడాది రవి రాజు అవడం వలన నాయకులు, అధికారులకు పరస్పర విరోధములు ఉండే అవకాశం అధికం. ఈ సారి పంటలు సరసమైన ధరకు లభించి ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ ఏడాది రవి అర్ాగ్యధిపతి అవ్వడం వల్ల వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. రాజకీయ పరమైన ఒడిదొడుకుల వల్ల ముఖ్యమైన నాయకుల మార్పు చేర్పులు ఉండే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. – చికిలి వశిష్ఠ నారాయణశాస్త్రి,
ఋగ్వేద సలక్షణ ఘనపాటి, ఆదిలాబాద్
ప్రజలు సుఖశాంతులతో ఉంటారు..