మళ్లీ మన్యం గజగజ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మన్యం గజగజ

Published Fri, Mar 7 2025 10:02 AM | Last Updated on Fri, Mar 7 2025 9:58 AM

మళ్లీ మన్యం గజగజ

మళ్లీ మన్యం గజగజ

జి.కె.వీధిలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత

చింతపల్లి: జిల్లాలో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయినట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గూడెంకొత్తవీధిలో అత్యల్పంగా 7.4 డిగ్రీలు, అరకులోయలో 8, డుంబ్రిగుడ, హుకుంపేట 8.2, చింతపల్లి 8.5, జి.మాడుగుల 8.9, పాడేరు 9.2, పెదబయలు 9.6, ముంచంగిపుట్టు 9.9, కొయ్యూరు 13.7, అనంతగిరిలో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్టు ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement