జిల్లాలో బర్డ్ ప్లూ లేదు
వదంతులను నమ్మొద్దు. ఇప్పటి వరకూ జిల్లాలో ఎక్కడే గాని బర్డ్ఫ్లూ ప్రభావం లేదు. పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మండలానికి రెండు చొప్పున ఆర్ఆర్టీంలు ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ భయం వెన్నాడుతుంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ అస్సలు తినొద్దు. గ్రిల్డ్ చికెన్, ఉడికీ ఉడకని చికెన్ తినొద్దు. చికెన్ను 160 ఫారెన్ హీట్ వేడిలో వండుకుని తింటే మంచిది.
– సుబ్బారెడ్డి, వెటర్నరీ డాక్టర్, తాడిపత్రి
Comments
Please login to add a commentAdd a comment