Kurnool: సెక్యూరిటీ కళ్లుగప్పి.. ప్రధానిని కలిసి ! | Kurnool BJP Leader Meets PM Modi Using Fake ID | Security Breach Probe | Sakshi
Sakshi News home page

Kurnool: సెక్యూరిటీ కళ్లుగప్పి.. ప్రధానిని కలిసి !

Oct 22 2025 1:24 PM | Updated on Oct 22 2025 1:28 PM

Adoni BJP Leader Meets PM Modi Using Another Person ID

స్థానిక బీజేపీ నాయకుడిపై పోలీసు అధికారుల ఆరా 

కర్నూలు:  సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్స్‌ పేరుతో ఈనెల 16వ తేదీన  కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్‌డీఏ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ప్రధాని మోదీ హాజరైన ఈసభలో ఆదోనికి చెందిన ఓ బీజేపీ నాయకుడు  ప్రధాని సెక్యూరిటీ కళ్లుగప్పి ఇతరుల ఐడీతో ఆయనను కలిశారు. తర్వాత ఆ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో చర్చ మొదలైంది. ప్రధానిని కలిసే వారి జాబితాలో సదరు నాయకుడి పేరు లేకపోయినా ఎలా కలిశారని ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా  ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ టీం ఆదోనిలో పర్యటించి ఆ నాయకుడి వివరాలు సేకరించినట్లు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement