కుప్పంలో టీడీపీ నేతల ‘కరెంట్‌ డ్రామా’ | TDP Kuppam Leaders Power Cut Drama | Sakshi
Sakshi News home page

కుప్పంలో పచ్చ నేతల కరెంట్‌ డ్రామా.. బంద్‌ చేయించి మరీ కొవ్వొత్తి ర్యాలీలు

May 4 2022 2:15 PM | Updated on May 4 2022 2:33 PM

TDP Kuppam Leaders Power Cut Drama - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి కుప్పం(చిత్తూరు) టీడీపీ నేతలు ఎన్నిరకాల అడ్డదారులు తొక్కాలో.. అన్ని దారుల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కరెంట్‌ కోతల డ్రామాను తెర మీదకు తీసుకొచ్చారు. 

ఒక పథకం ప్రకారం రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో  విద్యుత్‌ సరఫరాను బంద్‌ చేయిస్తున్న పచ్చ నేతలు.. ఆ వెంటనే కరెంట్‌ లేదంటూ కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు విషయం వెలుగు చూడడంతో ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. ఇక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడుస్తున్న డ్రామా అంటున్నారు స్థానిక నేతలు.

విషయం వెలుగులోకి రావడంతో ఈ కుట్ర వెనుక ఉన్న టీడీపీ నేతపై కేసు నమోదు అయ్యింది. అంతేకాదు.. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement