బాపట్ల: విషాదం మిగిల్చిన విహారయాత్ర.. నలుగురి మృత్యువాత | Tragedy At Bapatla Chirala Shipping Harbour | Sakshi
Sakshi News home page

బాపట్ల: విషాదం మిగిల్చిన విహారయాత్ర.. నలుగురి మృత్యువాత

Oct 12 2025 8:05 PM | Updated on Oct 12 2025 8:10 PM

Tragedy At Bapatla Chirala Shipping Harbour

బాపట్ల: జిల్లాలోని చీరాల మండలం వాడరేవు చూడటానికి వచ్చిన విహారయాత్ర కాస్తా విషాదం మిగిల్చింది. సముద్రస్నానానికి వెళ్లిన పలువురు యువకులు గల్లంతయ్యారు.  వాడరేవులో సముద్ర స్నానం చేస్తుండగా వచ్చిన రాకాసి అలలకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దర్ని పోలీసులు రక్షించారు.  

ఈ విహార యాత్రకు ఏడుగురు యువకులు బృందంగా వచ్చినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో మణిదీప్(19), సాత్విక్(19), సాకేత్ (19) మరియు సూర్యాపేటకు చెందిన సోమేష్‌లుగా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement