వైవీ సుబ్బారెడ్డి పిల్‌పై మధ్యాహ్నాం విచారణ | YV Subba Reddy Files PIL In High Court; Hearing Updates | Sakshi
Sakshi News home page

ఏపీ హింసాత్మక ఘటనలు: వైవీ సుబ్బారెడ్డి పిల్‌పై మధ్యాహ్నాం విచారణ

Published Thu, Jun 13 2024 12:02 PM | Last Updated on Thu, Jun 13 2024 5:35 PM

YV Subba Reddy PIL High Court Hearing Updates

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మొదలైన హింస.. ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ, కూటమి పార్టీలు.. వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో.. వారంపైగా జరుగుతున్న ఈ హింసాత్మక దాడులపై రాష్ట్ర హైకోర్టులో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిల్‌ దాఖలు చేశారు. 

ఆయన దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ జరపాల్సి ఉంది. అయితే కోర్టు ప్రారంభమైన కాసేపటికే విచారణను మధ్యాహ్నానికి  వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15కు ఈ పిల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

టీడీపీ దాడులపై హైకోర్టులో పిటిషన్


చదవండి:  టీడీపీ దాడులపై అ‍న్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం: వైవీ సుబ్బారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement