మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్‌ 5 మొబైళ్లు | Here are the top selling smartphones in India for March 2025 | Sakshi
Sakshi News home page

మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్‌ 5 మొబైళ్లు

Apr 17 2025 10:56 AM | Updated on Apr 17 2025 11:41 AM

Here are the top selling smartphones in India for March 2025

నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్‌ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్‌ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్‌డేట్‌ అవుతున్నారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మార్చి 2025లో ఇండియాలో అధికంగా అమ్ముడైన టాప్‌-5 పాపులర్‌ మొబైల్‌ మోడళ్ల వివరాలను కొన్ని సంస్థలు వెల్లడించాయి. ఆయా వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా: స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ చిప్‌సెట్‌, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

  • ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్: యాపిల్ ఏ 18 ప్రో చిప్‌సెట్‌, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6.9 అంగుళాల ఎల్‌టీపీఓ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్ఈడీ డిస్‌ప్లే.

ఇదీ చదవండి: ఐపీఎల్‌ టీమ్‌లతో మాస్టర్‌ కార్డ్‌ జట్టు

  • గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్: ఏఐ ఆధారిత కెమెరా, టెన్సర్ జీ 4 చిప్‌సెట్‌, 6.8 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే.

  • షియోమీ 15 అల్ట్రా: 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ ప్రాసెసర్, 5410 ఎంఏహెచ్ బ్యాటరీ.

  • వన్‌ప్లస్‌ 13: స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ చిప్‌సెట్‌, 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement