సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 4 2024 3:32 PM | Updated on Apr 4 2024 3:32 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 22,543 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 350 పాయింట్లు దిగజారి 74,227 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టైటాన్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌, బజాన్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, విప్రో, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి.

ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌ కంపెనీ షేర్లు నష్టాలతో ముగిశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement