Karunya Rao
-
స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 22,554కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు ఎగబాకి 74,026 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.62 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.54 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.41 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం లాభపడింది. నాస్డాక్ 0.22 శాతం పుంజుకుంది.బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ.415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,464 వద్దకు చేరింది. సెన్సెక్స్ 249 పాయింట్లు పుంజుకుని 73,917 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, మారుతీసుజుకీ, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్గ్రిడ్, ఎస్బీఐ, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టీసీఎస్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్యూఎల్, విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, భారతీఎయిర్టెల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 22,361కు చేరింది. సెన్సెక్స్ 113 పాయింట్లు దిగజారి 73,553 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.32 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి వెళ్లాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.3 శాతం దిగజారింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ అయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 194 పాయింట్లు లాభపడి 22,394 వద్దకు చేరింది. సెన్సెక్స్ 649 పాయింట్లు పుంజుకుని 73,636 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, భారతీఎయిర్ఎల్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,459కు చేరింది. సెన్సెక్స్ 6 పాయింట్లు పెరిగి 73,896 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.37 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.03 శాతం లాభపడింది. నాస్డాక్ 1.19 శాతం ఎగబాకింది.బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు సోమవారం 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చైనా, హాంగ్కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 22,542కు చేరింది. సెన్సెక్స్ 227 పాయింట్లు ఎగబాకి 74,097 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.91 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.99 శాతం ఎగబాకింది.అమెరికా జాబ్స్ డేటా ముందుగా అనుకున్న దానికంటే తక్కువగా నమోదైంది. మార్కెట్ 2.4లక్షల ఉద్యోగాలు కొత్తగా చేరుతాయని భావించింది. కానీ 1.75లక్షల ఉద్యోగాలు నమోదయ్యాయి. నిరుద్యోగిత రేటు 3.9 శాతంగా ఉంది. యూఎస్ 2 ఏళ్ల ఈల్డ్ 10 పాయింట్లు తగ్గింది. శుక్రవారం ఎఫ్ఐఐలు రూ.2392 కోట్లు విలువచేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.691 కోట్లు విలువచేసే షేర్లు కొనుగోలు చేశారు. ఫ్యూచర్ ఇండెక్స్లో 44 శాతం లాంగ్ పొజిషన్లు, 56 శాతం షార్ట్ పొజిషన్లు నమోదయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాలను చేరిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 22,778కు చేరింది. సెన్సెక్స్ 430 పాయింట్లు ఎగబాకి 75,050 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ సూచీలు ఆల్టైమ్హైలో ట్రేడవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని అంచనాలు వస్తున్నాయి. దాంతో సూచీలు రికార్డుస్థాయిలో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.91 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. తయారీ సానుకూల గణాంకాలను విడుదల చేసింది. వీటి మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను పెంచాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఆరో సమావేశంలో కీలక వడ్డీరేట్లను 5.25-5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ద్రవ్యోల్బణం రెండు శాతం చేరేంత వరకు వడ్డీరేట్లలో మార్పులు చేయడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీగా పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్దకు చేరింది. సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగబాకి 74,671 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.4,356.83 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 22,452 వద్దకు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు దిగజారి 73,896 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో టెక్మహీంద్రా, విప్రో, ఐటీసీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, టీసీఎస్, సన్ఫార్మా, టాటీ స్టీల్, ఎన్టీపీసీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 22,326కు చేరింది. సెన్సెక్స్ 236 పాయింట్లు దిగజారి 73,618 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.64 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం లాభపడింది. నాస్డాక్ 0.10 శాతం ఎగబాకింది.నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను ఎన్ఎస్ఈ బుధవారం తీసుకొచ్చింది. మార్కెట్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, దేశవ్యాప్తంగా సూచీ డెరివేటివ్స్లో 375 మందికి పైగా ట్రేడింగ్ సభ్యులు పాల్గొన్నట్లు ఎన్ఎస్ఈ తెలిపింది. ఫ్యూచర్స్లో రూ.78.16 కోట్ల విలువైన 1,223 కాంట్రాక్టులు, ఆప్షన్స్లో రూ.1.55 కోట్ల విలువైన 1,724 కాంట్రాక్టులు ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 22,413 వద్దకు చేరింది. సెన్సెక్స్ 130 పాయింట్లు ఎగబాకి 73,869 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, పవర్గ్రిడ్, కోటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, మారుతీ సుజుకీ, హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 22,558 వద్దకు చేరింది. సెన్సెక్స్ 486 పాయింట్లు ఎగబాకి 74,339 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు లాభాల్లోకి వెళ్లాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్లో ఓపెన్ అయిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 22,412కు చేరింది. సెన్సెక్స్ 180 పాయింట్లు ఎగబాకి 73,916 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.68 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.2 శాతం లాభపడింది. నాస్డాక్ 1.59 శాతం ఎగబాకింది.నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్ట్లపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 22,368 వద్దకు చేరింది. సెన్సెక్స్ 89 పాయింట్లు ఎగబాకి 73,738 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్యూఎల్, టైటాన్, పవర్గ్రిండ్, ఇన్ఫోసిస్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. సన్ఫార్మా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్లో ఓపెన్ అయిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 22,421కు చేరింది. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 73,947 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.18 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.87 శాతం లాభపడింది. నాస్డాక్ 1.11 శాతం ఎగబాకింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1.24% నష్టపోయి రూ.1,512.30 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ మార్కెట్ విలువ రూ.14,434.12 కోట్లు తగ్గి రూ.11.48 లక్షల కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో విప్రో షేరు 2.01% లాభపడి రూ.461.95 దగ్గర ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,756.93 కోట్లు పెరిగి రూ.2.41 లక్షల కోట్లకు చేరింది. ఈ రోజు బోర్డు సమావేశాలు ఉన్న కంపెనీల్లో ప్రధానంగా టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలెక్సీ, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్, ఎంసీఎక్స్ ఇండియా, సైయెంట్ డీఎల్ఎం, నెల్కో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఒడుదొడుకులు.. గ్రీన్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కానీ చివరికు లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,149 వద్దకు చేరింది. సెన్సెక్స్ 599 పాయింట్లు ఎగబాకి 73,088 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ కంపెనీ షేర్లు భారీగా లాభపడిన జాబితాలో ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, నెస్లే, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. యుద్ధభయాలు విస్తరించడంతోపాటు ఫెడ్ ఛైర్మన్ కీలక వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దాంతో మార్కెట్ ఈ రోజు సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. చివరకు మార్కెట్లు గ్రీన్లోనే ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 21,835కు చేరింది. సెన్సెక్స్ 529 పాయింట్లు దిగజారి 71,955 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది. ఎన్ఎస్ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్ను ప్రవేశపెట్టారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 22,044 వద్దకు చేరింది. సెన్సెక్స్ 454 పాయింట్లు దిగజారి 72,488 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మినహా మిగతావి నష్టాల్లోకి చేరుకున్నాయి. నెస్లే, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, సన్ఫార్మా, బజాన్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.4,468.09 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,040.38 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 22,245కు చేరింది. సెన్సెక్స్ 280 పాయింట్లు దిగజారి 73,219 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.93 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.58 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 1.15 శాతం దిగజారింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. 2024లో 6.8%, 2025లో 6.5% మేర భారత్ వృద్ధి నమోదు చేస్తుందని ఇటీవల విడుదలైన ఐఎమ్ఎఫ్ నివేదిక అంచనా వేసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: కొనసాగుతున్న నష్టాలు.. స్టాక్మార్కెట్ల పతనం
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 22,147 వద్దకు చేరింది. సెన్సెక్స్ 455 పాయింట్లు దిగజారి 72,943 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, మారుతీసుజుకీ మినహా మిగతా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అందులో ప్రధానంగా ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 22,183కు చేరింది. సెన్సెక్స్ 343 పాయింట్లు దిగజారి 73,059 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.2 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 1.79 శాతం దిగజారింది. ఫైనాన్సియల్ సర్వీసెస్, సర్వీసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు సోమవారం భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 22,277 వద్దకు చేరింది. సెన్సెక్స్ 845 పాయింట్లు దిగజారి 73,399 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీసుజుకీ, నెస్లే, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ మినహా మిగతా అన్ని స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయినవాటి జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 22,280కు చేరింది. సెన్సెక్స్ 778 పాయింట్లు దిగజారి 73,455 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.46 శాతం, నాస్డాక్ 1.62 శాతం నష్టంతో ముగిసింది. నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) శుక్రవారం నికరంగా రూ.8,027 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.6,341.53 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: సీపీఐ డేటా ఎఫెక్ట్.. మార్కెట్లపై బేర్ పంజా
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 22,515 వద్దకు చేరింది. సెన్సెక్స్ 793 పాయింట్లు దిగజారి 74,244 వద్దకు చేరింది. యూఎస్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు మించి 3.5 శాతంగా నమోదవడంతో మార్కెట్ కుప్పకూలినట్లు నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో టాటామోటార్స్, టీసీఎస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మినహా అన్ని కంపెనీ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) బుధవారం నికరంగా రూ.2,778.17 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐలు) రూ.163.36 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 22,718కు చేరింది. సెన్సెక్స్ 103 పాయింట్లు దిగజారి 74,943 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.7 శాతం లాభాలతో ముగిసింది. నాస్డాక్ 1.68 శాతం లాభపడింది. నేడు(ఏప్రిల్ 12న) ఐటీ సేవల నంబర్వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4 సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,753 వద్దకు చేరింది. సెన్సెక్స్ 354 పాయింట్లు ఎగబాకి 75,038 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, కోటక్ మహీంద్రాబ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, టీసీఎస్, నెస్లే, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల బాటపట్టాయి. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: బుల్జోరు.. గ్రీన్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22,703కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు పుంజుకుని 74,883 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.14 శాతం లాభాలతో ముగిసింది. నాస్డాక్ 0.32 శాతం లాభపడింది. రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. అమెరికాలో వడ్డీ రేట్ల కోతపై సానుకూల అంచనాలు ఉన్నాయి. జరగబోయే ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడొచ్చన్న ఊహాగానాలతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,645 వద్దకు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు దిగజారి 74,665 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, సన్ఫార్మా, నెస్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఆల్టైమ్హై.. గ్రీన్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం జీవితకాల గరిష్ఠాలను చేరాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 22,718కు చేరింది. సెన్సెక్స్ 168 పాయింట్లు పుంజుకుని 74,908 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.12 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.04 శాతం నష్టాలతో, నాస్డాక్ 0.03 శాతం లాభాలతో ముగిసింది. మార్కెట్ విలువ రికార్డ్ ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) సోమవారం తొలి సెషన్లో రూ.401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 22,576కు చేరింది. సెన్సెక్స్ 207 పాయింట్లు పుంజుకుని 74,460 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.42 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.62 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.11 శాతం లాభాలతో ముగిసింది. నాస్డాక్ 1.24 శాతం ఎగబాకింది. రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 22,526 వద్దకు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు దిగజారి 74,306 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రాబ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, బజాన్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాన్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, మారుతీసుజుకీ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, నెస్లే, ఎన్టీపీసీ సంస్థకు చెందిన షేర్లు నష్టాలబాటపట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,457కు చేరింది. సెన్సెక్స్ 178 పాయింట్లు పుంజుకుని 74,049 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.23 శాతం నష్టాలతో, నాస్డాక్ 1.4 శాతం దిగజారాయి. రూపాయికి అనుసంధానమైన ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్ (ఈటీసీడీ)పై ఆదేశాల అమలును మే 3కు వాయిదా వేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. పలువురు వాటాదార్ల నుంచి వచ్చిన స్పందనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, వాయిదా పడ్డాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 22,543 వద్దకు చేరింది. సెన్సెక్స్ 350 పాయింట్లు దిగజారి 74,227 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రాబ్యాంక్, బజాన్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, విప్రో, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు నష్టాలతో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఆల్టైమ్ హై.. పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ఆల్టైమ్హైను చేరాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 22,577కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 74,369 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్డాక్ 0.23 గ్రీన్లో ముగిశాయి.ఎన్ఎస్ఈ తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్స్మాల్ హెల్త్కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఆల్టైమ్ హై.. పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ఆల్టైమ్హైను చేరాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 22,577కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 74,369 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.49 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్డాక్ 0.23 గ్రీన్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్స్మాల్ హెల్త్కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 22,453 వద్దకు చేరింది. సెన్సెక్స్ 110 పాయింట్లు దిగజారి 73,903 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటీ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బజాన్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 22,444కు చేరింది. సెన్సెక్స్ 91 పాయింట్లు పుంజుకుని 73,916 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.20 శాతం నష్టంతో, నాస్డాక్ 0.11 లాభంతో ముగిశాయి.దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 22,444కు చేరింది. సెన్సెక్స్ 91 పాయింట్లు దిగజారి 73,916 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.20 శాతం నష్టంతో, నాస్డాక్ 0.11 లాభంతో ముగిశాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 22,475 వద్దకు చేరింది. సెన్సెక్స్ 399 పాయింట్లు దిగజారి 74,051 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. టైటాన్, నెస్లే, భారతీఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, మారుతీసుజుకీ, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఆర్బీఐ కీలక నిర్ణయం
-
సాక్షి మనీ మంత్ర: కొత్త ఏడాదిలో లాభాలతో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1న లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 175 పాయింట్లు లాభపడి 22,502కు చేరింది. సెన్సెక్స్ 510 పాయింట్లు పుంజుకుని 74,162 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.45 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 86.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభంతో, నాస్డాక్ 0.12 నష్టంతో ముగిశాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
నిన్న భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (మార్చి 28) లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 197.60 పాయింట్ల లాభంతో 73193.91 వద్ద, నిఫ్టీ 61.90 పాయింట్ల లాభంతో 22185.60 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బయోకాన్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మొదలైనవి చేరాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, బ్రిటానియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) కంపెనీలు నష్టాల జాబితాలో సాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్లపై బేర్ పంజా
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 22,020 వద్దకు చేరింది. సెన్సెక్స్ 357 పాయింట్లు దిగజారి 72,473 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్టీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రాబ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, హెచ్యూఎల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 22,045కు చేరింది. సెన్సెక్స్ 172 పాయింట్లు దిగజారి 72,658 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 86 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు ఎస్ అండ్ పీ 0.14 శాతం నష్టాలతో, నాస్డాక్ 0.16 లాభాలతో ముగిశాయి. సోమవారం హోలీ పండగ సందర్భంగా ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. గుడ్ఫ్రైడే కావడంతో వచ్చే శుక్రవారమూ (ఈనెల 29న) మార్కెట్లకు సెలవే కనుక ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరగనుంది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారమే తీరనుంది. అమెరికా జీడీపీ గణాంకాల ప్రభావమూ కనిపించొచ్చు. నిఫ్టీ 22,200 స్థాయి పైన బలంగా ముగిస్తేనే బులిష్ ధోరణి కనిపించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 22,084 వద్దకు చేరింది. సెన్సెక్స్ 190 పాయింట్లు దిగజారి 72,831 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతి సుజుకి, సన్ ఫార్మా, టైటాన్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) గురువారం నికరంగా రూ.1,826.97 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.3,208.87 కోట్ల స్టాక్స్ను కొనుగోలు చేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 21,954కు చేరింది. సెన్సెక్స్ 222 పాయింట్లు దిగజారి 72,403 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85.71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.32 శాతం, నాస్డాక్ 0.2 శాతం లాభపడ్డాయి. గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,055 వద్దకు చేరింది. సెన్సెక్స్ 104 పాయింట్లు దిగజారి 72,748 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, విప్రో, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతిఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం బుధవారం రాత్రితో ముగిసింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫెడ్ మీటింగ్ ప్రభావం.. లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 22,011కు చేరింది. సెన్సెక్స్ 567 పాయింట్లు పుంజుకుని 72,659 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 86.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం, నాస్డాక్ 1.25 శాతం లాభపడ్డాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం బుధవారం రాత్రితో ముగిసింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు. ఇప్పటికే మార్కెట్ చాలా పడిపోయింది కాబట్టి ఈ వ్యవహారాన్ని మార్కెట్ పాజిటివ్గానే తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 21,875కు చేరింది. సెన్సెక్స్ 196 పాయింట్లు పుంజుకుని 72,213 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.86 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.56 శాతం, నాస్డాక్ 0.39 శాతం లాభపడ్డాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ఇండియన్ మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మంగళవారం బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దాంతో నిన్న మార్కెట్లు భారీగా నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్ సూచీలపై బేర్ పంజా
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 21,813 వద్దకు చేరింది. సెన్సెక్స్ 736 పాయింట్లు దిగజారి 72,012 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. టీసీఎస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్గ్రిడ్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హిందూస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనుంది. దాంతో గురువారం మార్కెట్లు స్పందించనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫెడ్ మీటింగ్.. నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 113 పాయింట్లు నష్టపోయి 21,944కు చేరింది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 72,399 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.01 అమెరికన్ డాలర్ల వద్దకు చేరింది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.59 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లోకి వెళ్లాయి. ఎస్పీఎక్స్ 0.63 శాతం, నాస్డాక్ 0.82 శాతం పెరిగాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,055 వద్దకు చేరింది. సెన్సెక్స్ 104 పాయింట్లు దిగజారి 72,748 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎం అండ్ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్, విప్రో, హెచ్యూఎల్, నెస్లే, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 21,970కు చేరింది. సెన్సెక్స్ 154 పాయింట్లు దిగజారి 72,480 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85.33 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్ అండ్ పీ 0.65 శాతం, నాస్డాక్ 1 శాతం నష్టపోయాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో స్టాక్మార్కెట్లు.. ఈరోజే స్ట్రెస్ టెస్ట్ నివేదిక
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 22,089కు చేరింది. సెన్సెక్స్ 188 పాయింట్లు పుంజుకుని 72,916 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.39 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85.15 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్పీఎక్స్ 0.29 శాతం, నాస్డాక్ 0.3 శాతం నష్టపోయాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ధరల సూచీ మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్లో ప్లస్లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి. సెబీ మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ డేటాను ఈరోజున రానుంది. దాంతో ఫండ్స్లోని నిధులు ఏమేరకు వచ్చాయి. ఎలా వచ్చాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు.. వంటి అనేక అంశాలను పరిగణిస్తూ రిపోర్ట్ వెలువడనుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇన్వెస్టర్లు వారి పోర్ట్ఫోలియోలోని మ్యూచువల్ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లను అమ్మేసినట్లు తెలిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్మార్కెట్లు.. నష్టాలకు బ్రేక్
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,151కు చేరింది. సెన్సెక్స్ 335 పాయింట్లు పుంజుకుని 73,097 వద్ద ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, భారతి ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోటక్మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. యాక్సిస్బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ ఢమాల్ !
-
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా కొనసాగుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 22,002కు చేరింది. సెన్సెక్స్ 44 పాయింట్లు నష్టపోయి 72,698 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 102.77 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.19 శాతానికి చేరాయి. కాపర్ ధరలు 11 నెలల గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్పీఎక్స్ 0.19 శాతం, నాస్డాక్ 0.54 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్యూఎల్, ఎన్టీపీసీ లాభాల్లోకి చేరుకున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాన్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్ షేర్లు నష్లాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయి 21,981 వద్దకు చేరింది. సెన్సెక్స్ 906 పాయింట్లు దిగజారి 72,761 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్, భారతిఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.73.12 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,358.18 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల నుంచి లాభాల వైపు పరుగులు పెట్టిన స్టాక్
-
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 22,389కు చేరింది. సెన్సెక్స్ 224 పాయింట్లు పుంజుకుని 73,884 వద్ద ట్రేడవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. డాలర్ ఇండెక్స్ 103 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.09 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.15 శాతానికి చేరాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, నెస్లే, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, భారతిఎయిర్టెల్, సన్ఫార్మా, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 179 పాయింట్లు పుంజుకుని పెరిగి 73,672 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్ల నష్టపోయి 22,330 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతిసుజుకీ, ఇన్ఫోసిస్, భారతిఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, నెస్లే, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఎన్టీపీసీ, విప్రో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, ఎల్ అండ్ టీ, సన్ఫార్మా, కోటక్ మహీంద్రాబ్యాంక్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 22,360కు చేరింది. సెన్సెక్స్ 76 పాయింట్లు పుంజుకుని 73,578 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 102.78 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.44 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.09 శాతానికి చేరాయి. సోమవారం డీఐఐలు రూ.3,238 కోట్లు, ఎఫ్ఐఐలు రూ.4,212 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, హిందూస్థాన్ యూనిలీవర్, నెస్టే కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 175 పాయింట్లు నష్టపోయి 22,332 వద్దకు చేరింది. సెన్సెక్స్ 616 పాయింట్లు దిగజారి 73,502 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా స్టాక్ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ, టైటాన్, హెచ్యూఎల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 81.60 డాలర్ల వద్దకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం నికరంగా రూ.7,304.11 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,601.81 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 9 పాయింట్లు పెరిగి 74,095 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల పెరిగి 22,484 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్లో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్, నెస్లే, ఎల్ అండ్ టీ, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్ కంపెనీల షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, పవర్గ్రిడ్ స్టాక్ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 22,490కు చేరింది. సెన్సెక్స్ 41 పాయింట్లు పుంజుకుని 74,127 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.5 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.11 శాతానికి చేరాయి. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాబ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఎస్బీఐ, పవర్గ్రిడ్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోటమ్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఊగిసలాట.. జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య జీవితకాల గరిష్ఠాలను చేరింది. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 126 పాయింట్లు ఎగబాకి 22,482 వద్దకు చేరింది. సెన్సెక్స్ 408 పాయింట్లు పుంజుకుని 74,085 వద్ద ముగిసింది. మంగళవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) నికరంగా రూ.574.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.1,834.61 కోట్ల స్టాక్స్ను కొన్నారు. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, టైటాన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ పేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారతీయ కంపెనీల యాప్ పునరుద్ధరణ
-
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 22,303కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు పుంజుకుని 73,469 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.8 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.1 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.16 శాతానికి చేరాయి. యూఎస్ మార్కెట్లో ట్రేడవుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు నెట్ఫ్లిక్స్ 3 శాతం, మైక్రోసాఫ్ట్ 3 శాతం, టెస్లా 4 శాతం, యాపిల్ 3 శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లోని కొన్ని అంశాలు.. టాటా మోటార్స్ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించడానికి బోర్డు అనుమతి లభించింది. దాంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 7.94% పెరిగి రూ.1,065.60 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.52% లాభంతో రూ.1,021.95 వద్ద ముగిసింది. పసిడి రుణాల మంజూరు, పంపిణీపై ఆర్బీఐ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీపై ఆంక్షలు విధించింది. విద్యుత్తు వాహన ఛార్జర్ తయారీ సంస్థ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ షేరు అరంగేట్రంలో దూసుకెళ్లింది. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్ఈలో షేరు 85.91% లాభంతో రూ.264 వద్ద నమోదైంది. ప్లాటినం ఇండస్ట్రీస్ షేరు ఇష్యూ ధర రూ.171తో పోలిస్తే బీఎస్ఈలో 33.33% లాభంతో రూ.228 వద్ద నమోదైంది. రానున్న 2-3 ఏళ్లలో ‘రీజియన్ ఓవర్సీస్’లో మూడో అతిపెద్ద మార్కెట్గా భారత్ నిలుస్తుందని మెర్సిడెస్ బెంజ్ అంచనా వేసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఒడిదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,356 వద్దకు చేరింది. సెన్సెక్స్ 195 పాయింట్లు దిగజారి 73,677 వద్ద ముగిసింది. పరిమిత శ్రేణి ట్రేడింగ్లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. స్టాక్ సూచీలు రికార్డుల ర్యాలీ నిలుపుకునేందుకు ప్రయత్నించాయి. కానీ చివరకు ఉదయం ప్రారంభించిన చోటే దాదాపు సూచీలు ముగిశాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.564.06 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ)లు రూ.3,542.87 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,355కు చేరింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పుంజుకుని 73,713 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 104 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 0.9 శాతం తగ్గి 82.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4 బేసిస్ పాయింట్లు పెరిగి 4.22 శాతానికి చేరాయి. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్బక్ వినియోగించుకోనుంది. బ్లాక్బక్ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్లో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,401 వద్దకు చేరింది. సెన్సెక్స్ 72 పాయింట్లు ఎకబాకి 73,878 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) శనివారం జరిగిన ప్రత్యేక సెషన్లో నికరంగా రూ.82 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.45 కోట్ల స్టాక్స్ను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నుంచి యూపీఐ చెల్లింపులు
-
EPFO ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలను ఎలా అప్ డేట్ చేయాలి
-
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,401కు చేరింది. సెన్సెక్స్ 70 పాయింట్లు పుంజుకుని 73,889 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 103.83 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర పెరిగి 83.46 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.19శాతానికి చేరాయి. బలమైన స్థూల ఆర్థిక మూలాల కారణంగా మన ఈక్విటీ మార్కెట్లు రాణించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఉన్న పొజిషన్లను కొనసాగించొచ్చని.. కొత్తగా కొనుగోళ్లకు మాత్రం మార్కెట్ల దిద్దుబాటు కోసం ఎదురు చూడాలని సూచిస్తున్నారు. తాజా గరిష్ఠాలకు చేరిన నిఫ్టీ, సమీప భవిష్యత్తులో 22,500 పాయింట్లకు చేరే అవకాశం లేకపోలేదని సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. చమురు ఉత్పత్తి కోతలను జూన్ ఆఖరు వరకు ఐచ్ఛికంగా పొడిగించాలని ఒపెక్+ దేశాల సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: శనివారం ప్రత్యేక సెషన్.. గ్రీన్లో ఓపెన్ అయిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు శనివారం పనిచేస్తున్నాయి. ఈక్విటీ, డెరివేటివ్స్ సెగ్మెంట్లలో మార్చి 2న ఎక్స్ఛేంజీలు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తున్నాయి. దాంతో ఈరోజు మార్కెట్ పనిచేస్తాయి. ఈ సెషన్ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డేటాబేస్, ఇతర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రేడర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలు ఈ ప్రత్యేక చర్యలకు పూనుకున్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లు శనివారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి సెన్సెక్స్ 165.57 పాయింట్లు లేదా 0.22% పెరిగి 73,910.92కి చేరుకోగా, నిఫ్టీ 47.80 పాయింట్లు లేదా 0.21% లాభంతో 22,386.60 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,114కు చేరింది. సెన్సెక్స్ 382 పాయింట్లు పుంజుకుని 72,888 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 0.17శాతం పెరిగి 104 పాయింట్లకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 0.1 శాతం తగ్గి 83.62 అమెరికన్ డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25శాతానికి చేరాయి. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. ప్రతి నెలా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: రోజంతా ఒడుదొడుకులు.. స్వల్ప లాభాలతో ముగింపు..
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 21,982 వద్దకు చేరింది. సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగబాకి 72,500 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్గ్రిడ్, మారుతి సుజుకీ, ఎస్బీఐ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, నెస్లే కంపెనీ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. హెచ్యూఎల్, భారతిఎయిర్టెల్, టాటా మోటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ స్టాక్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 83.54 డాలర్ల వద్దకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) బుధవారం నికరంగా రూ.1,879.23 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.1,827.45 కోట్ల స్టాక్స్ను కొనుగోలు చేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రిలయన్స్, డిస్నీ ఒప్పందం లేటెస్ట్ అప్డేట్
-
ఈరోజు ఫోకస్ లో ఉండే స్టాక్స్ ఇవే..
-
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్ సూచీలోని సెన్సెక్స్ ఉదయం 72,723.53 పాయింట్లతో ప్రారంభమైంది. తరువాత ఇంట్రాడేలో 73,161.30 పాయింట్ల మార్కును తాకి లాభాలకు చేరింది. చివరకు 305.09 పాయింట్లు పెరిగి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 76.30 పాయింట్లు పెరిగి 22,198.35 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.సెన్సెక్స్లో టాటా మోటార్స్, టీసీఎస్, పవర్గ్రిడ్, ఇండస్ ఇండ్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 22,115 వద్దకు చేరింది. సెన్సెక్స్ 354 పాయింట్లు దిగజారి 72,788 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, పవర్గ్రిడ్, హెచయూఎల్ మినహా అన్ని స్టాక్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, టాటాస్టీల్, టైటాన్, టెక్మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు గడిచిన మార్కెట్ సెషన్లో రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. టెక్ స్టాక్స్లో అమ్మకాలు, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడైనట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 81.22 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు శుక్రవారం నికరంగా రూ.1,276.09 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.176.68 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆల్ టైమ్ హైలో మార్కెట్లు.. ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే..
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు ఆల్టైమ్హైలో ట్రేడవుతున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పటికే ఐటీ స్టాక్స్ బాగార్యాలీ అయ్యాయి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. దానికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్ లీడ్ అనలిస్ట్ 'కౌశిక్ మోహన్'తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్యరావు' ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు
స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4 పాయింట్ల తగ్గి 22,212 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్లో బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐఎన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం మునుపటి ముంగింపు దగ్గరే ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 వరకు నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 22,064కు చేరింది. సెన్సెక్స్ 4 పాయింట్లు లాభపడి 72.602 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలోని నాస్డాక్ 0.3శాతం నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడోరోజు ఈ సూచీ నష్టాలభాట పట్టినట్లు తెలిసింది. ఫెడ్ మినట్స్ మీటింగ్లో ప్రధానంగా మార్చి 2024లో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు సెంట్రల్ బ్యాంక్లు అచితూచి వ్యవహరించనున్నాయని తెలుస్తుంది. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్లు 4.8 పాయింట్లు పెరిగి 4.32 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.08శాతం నష్టపోయి 103.97కు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.284.66 కోట్ల విలువ చేసే స్టాక్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.411.57 కోట్లు విలువైన స్టాక్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
PAYTMకి గుడ్ న్యూస్..ఈరోజు ఫోకస్ లో ఉండే స్టాక్స్ ఇవే..!
-
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
వారాంతంలో లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ఈ రోజు (సోమవారం) ఉదయం కూడా శుభారంభం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 105.17 పాయింట్ల లాభంతో 72531.81 వద్ద, నిఫ్టీ 42.50 పాయింట్ల లాభంతో 22083.20 వద్ద కొనసాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బంధన్ బ్యాంక్, బయోకాన్ లిమిటెడ్ వంటి సంస్థలు చేరాయి. నష్టాలను చవి చూసిన కంపెనీల జాబితాలో విప్రో, టీసీఎస్, లార్సెన్ & టుబ్రో, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈరోజు లాభాలు తెచ్చి పెట్టె స్టాక్స్, షేర్లు
-
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 వరకు నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుని 21.991కు చేరింది. సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 72,275 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు గురువారం ఈక్విటీ మార్కెట్లో రూ.3064.15 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.2276.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ బుధవారం ముగింపు సమయానికి 0.3శాతం పెరిగింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్ఈల్డ్లు 4.25శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయి 104.25 పాయింట్లకు చేరింది. క్రూడాయిల్ ధర 1.6శాతం పెరిగి బ్యారెల్ ధర 82.88 డాలర్లకు చేరింది. గురువారం ప్రథమార్థంలో స్తబ్ధుగా కదలాడిన మార్కెట్ సూచీలు మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్అండ్గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 21,900కు చేరింది. సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 71,998 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్లో రూ.3929.6 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.2897.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ బుధవారం ముగింపు సమయానికి 1.3శాతం పెరిగింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్ఈల్డ్లు 5 పాయింట్లు నష్టపోయి 4.27శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.26 శాతం నష్టపోయి 104.69 పాయింట్లకు చేరింది. క్రూడాయిల్ ధర 1.5శాతం తగ్గి బ్యారెల్ ధర 81.53 డాలర్లకు చేరింది. రష్యా ఇటీవల ఉక్రెయిన్పై జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ను ప్రయోగించింది. దాంతో అంతర్జాతీయంగా కొంత అనిశ్చితులు నెలకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
PPF అకౌంట్ రీయాక్టివేషన్ చేయడం ఎలా ?
-
సాక్షి మనీ మంత్ర: భారీగా తగ్గిన మార్కెట్ సూచీలు.. కారణం ఇదేనా..
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 వరకు నిఫ్టీ 179 పాయింట్లు దిగజారి 21,566కు చేరింది. సెన్సెక్స్ 610 పాయింట్లు నష్టపోయి 70,940వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు మంగళవారం ఈక్విటీ మార్కెట్లో రూ.376.32 కోట్లు, డీఐఐలు రూ.273.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా సీపీఐ డేటా మార్కెట్ అనుకున్నదానికంటే ఎక్కువ రావడంతో ఈసారి వచ్చే ఫెడ్ మీటింగ్లో కీలక వడ్డీరేట్లను తగ్గించరేమోనని భావించి అక్కడి మార్కెట్లు భారీగా దిగజారాయి. కొన్ని రోజులుగా ద్రవ్యోల్బణంకు సంబంధించి నెలకొంటున్న పరిణామాలతో ఇకపై వడ్డీరేట్లను తగ్గించేయోచనలో లేనట్లు మార్కెట్లు భావిస్తున్నయని తెలుస్తుంది. యూఎస్ బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి. మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్పంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకుని 21,654కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు లాభపడి 71,272వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.126.6 కోట్లు, డీఐఐలు రూ.1711.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. మార్కెట్లు ఈ మధ్యకాలంలో భారీగా ఒడిదొడుకులకు లోనవుతోందని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు నష్టభయాన్ని తట్టుకోలేక లాస్బుక్ చేస్తుంటారు. కానీ స్టాక్ ఫంటమెంటల్స్పై పూర్తి అవగాహన ఉండి బిజినెస్ మోడల్పై పట్టు ఉంటే దీర్ఘకాలికంగా మంచి లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన బంగారం ధరలు
-
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 21,830 వద్దకు చేరింది. సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 71,724 వద్ద ట్రేడవుతోంది. నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్తో పాటు బ్రిటన్ హోల్సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబింపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. ఎఫ్ఐఐలు శుక్రవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.141.95 విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.421.87 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈరోజు ఫోకస్ లో LIC, IRCTC, Zomato
-
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 21,743 వద్దకు చేరింది. సెన్సెక్స్ 29 పాయింట్లు లాభపడి 71,458 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, మారుతి సుజుకీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
FD వడ్డీ రేట్లపై నేడు రిజర్వు బ్యాంక్ ఎంపీసీ నిర్ణయం
-
సాక్షి మనీ మంత్ర: జీవితకాల గరిష్ఠాలకు దగ్గర్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 21,974 వద్దకు చేరింది. సెన్సెక్స్ 117 పాయింట్లు లాభపడి 72,266 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టైటాన్, విప్రో, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ, మారుతిసుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, భారతిఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 0.40 శాతం పెరిగి 79.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు బుధవారం రూ.1,691.02 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.327.73 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
మంగళ వారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు (బుధవారం) ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలయ్యే సమయానికి సెన్సెక్స్ 353.37 పాయింట్ల భారీ లాభంతో 72539.46 వద్ద, నిఫ్టీ 112.70 పాయింట్ల లాభంతో 22042.10 వద్ద కొనసాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బ్రిటానియా, కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), భారతీ ఎయిర్టెల్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఆల్కెమ్ లేబొరేటరీస్ లిమిటెడ్ సంస్థలు చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ కంపెనీ, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, పెట్రోనెట్ LNG లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈరోజు ఫోకస్ లో Biocon, Lupin, Nykaa
-
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 గంటలకు నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 21,788కు చేరింది. సెన్సెక్స్ 42 పాయింట్లు ఎగబాకి 71,782 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధర 78 డాలర్లుగా ఉంది. 10 ఏళ్ల వ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్లు 13 పాయింట్లు పెరిగి 4.16శాతానికి చేరాయి. ఈక్విటీ మార్కెట్లో సోమవారం ఎఫ్ఐఐలు రూ.518 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.1188 కోట్ల విలువగల షేర్లు విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354.21 పాయింట్ల నష్టంతో 71731.42 వద్ద, నిఫ్టీ 82.10 పాయింట్ల నష్టంతో 21771.70 వద్ద ముగిసాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లోనే ముగిసాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా టాటా మోటార్స్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి. బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్ లిమిటెడ్, భారతి ఎయిర్టెల్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీ సిమెంట్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు ఎగబాకి 21,905కు చేరింది. సెన్సెక్స్ 123 పాయింట్లు పుంజుకుని 72,201వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ దిగ్గజ సంస్థ అయిన మెటా ఒక్కరోజులోనే 20 శాతం పెరిగింది. జనవరిలో యూఎస్ ఎకానమీలో 3,53,000 కొత్త ఉద్యోగాలు వచ్చి చేరినట్లు జాబ్స్డేటా ద్వారా తెలిసింది. కానీ మార్కెట్లు ఈ డేటా 1,77,000 వస్తుందని భావించింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 103.96 వద్ద ట్రేడవుతోంది. 10 ఏళ్ల వ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్లు 4.05శాతానికి చేరాయి. క్రూడాయిల్ ధర 0.67 శాతం పెరిగి 77.85 అమెరికన్ డాలర్లకు చేరింది. బిట్కాయిన్ విలువ 0.47శాతం పడిపోయింది. శుక్రవారం మార్కెట్లో ఎఫ్ఐఐలు రూ.70.69 కోట్లు, డీఐఐలు రూ.2463.16 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రకారం రైల్వేలు 2శాతం, రోడ్లు 3శాతం, పట్టణ గృహనిర్మాణ రంగం 3శాతం, రక్షణ రంగం 9శాతం మూలధన వ్యయాన్ని పెంచుకోనున్నాయని అంచనా. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పడిపోయిన డాలర్ రేటు
-
సాక్షి మనీ మంత్ర: ఫెడ్ నిర్ణయం.. మార్కెట్ జోరు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిఫ్టీ ఉదయం 9:20 వరకు 213 పాయింట్లు లాభపడి 21,915కు చేరింది. సెన్సెక్స్ 791 పాయింట్లు పుంజుకుని 72,453 వద్దకు చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం ఈక్విటీ మార్కెట్లో రూ.1880 కోట్లు, దేశీయ పెట్టుబడిదారులు రూ.872 కోట్ల విలువైన స్టాక్లు కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్లో యాపిల్ కంపెనీ షేర్లు 3 శాతం కుప్పకూలాయి. ఐఫోన్ సేల్స్ మందగించడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. దాంతో గురువారం క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బీజేపీ స్ట్రాటజీ...ఆ నాలుగు పైనే ఫోకస్
-
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
మరి కొన్ని గంటల్లో కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను సమర్పించనున్నారు. అయితే ఈ మధ్యంతర బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద పెద్దగా ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 48.63 పాయింట్ల లాభంతో 71797.71 వద్ద, నిఫ్టీ 9.65 పాయింట్ల లాభంతో 21736.10 వద్ద ముందుకు సాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా స్వల్ప లాభాలతో సాగుతున్నట్లు తెలుస్తోంది ఈ రోజు (బుధవారం) మార్కెట్లు మునుపటి కంటే కూడా కొంత ఆశాజనకంగా ఉన్నాయి. విదేశీ, దేశీయ పెట్టుబడిదారులు ఈక్విటీలలో కొనుగోలు చేయడానికి సుముఖత చూపిస్తున్నారు. జనవరి జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.72 లక్షల కోట్ల వద్ద పటిష్టంగా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ బడ్జెట్కు ముందు మ్యూట్గా ప్రారంభమవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో US స్టాక్స్ పతనమయ్యాయి. డౌ ట్యాంక్స్ 0.8 శాతం, ఎస్ అండ్ పీ 1.6 శాతం క్షీణించాయి. నాస్డాక్ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. అయితే ట్రెజరీలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లతో పోలిస్తే ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. నేడు టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. ఐషర్ మోటార్స్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, శ్రీ సిమెంట్స్ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్ లిమిటెడ్, డాబర్ ఇండియా మొదలైన కంపెనీలు ఉన్నాయి. విప్రో, లార్సెన్ & టుబ్రో, బ్రిటానియా, వోల్టాస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది ?
-
బడ్జెట్ 2024 అంచనాల లైవ్ అప్డేట్లు
-
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 21,527కు చేరింది. సెన్సెక్స్ 786 పాయింట్లు తగ్గి 71,183 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్యూఎల్, టెక్ మహీంద్రా పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్ఫార్మా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.15 శాతం పెరిగి 82.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ)’ సోమవారం రూ.110 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ)’ సైతం రూ.3,221.34 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
లాభాలతోనే శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 150.28 పాయింట్ల లాభంతో 72091.85 వద్ద, నిఫ్టీ 59.95 పాయింట్ల లాభంతో 21797.55 వద్ద ముందుకు సాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఐటీసీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: బడ్జెట్ ర్యాలీ.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. రానున్న బడ్జెట్ నేపథ్యంలో మదుపర్లు మార్కెట్లో అధికమొత్తంలో షేర్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 387.45 పాయింట్లు పుంజుకుని 21,740.05కు చేరింది. సెన్సెక్స్ 1,203.29 పాయింట్లు లాభపడి 71,903.96 వద్ద ట్రేడింగ్ ముగించింది. మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024–25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పాజిటివ్ గా ఆసియా మార్కెట్లు
-
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన సూచీలు
వారాంతంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (సోమవారం) శుభారంభం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 281.58 పాయింట్ల లాభంతో 70982.10 వద్ద, నిఫ్టీ 93.55 పాయింట్ల లాభంతో 21446.15 వద్ద కొనసాగుతోంది. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. దీంతో ఎస్ అండ్ పీ ఐదు రోజుల రికార్డు పరుగులకు బ్రేక్ పడింది. డౌజోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 0.1 శాతం, నాస్డాక్ 0.4 శాతం తగ్గింది. అమెరికా జీడీపీ 3.3 శాతం వార్షిక రేటుతో క్యూ4లో ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. US ద్రవ్యోల్బణం డిసెంబర్లో స్వల్పంగా పెరిగింది. కానీ వార్షిక ద్రవ్యోల్బణం 3 శాతం తక్కువ కావడం గమనార్హం. నేడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.46 శాతం లాభపడగా, టో పేక్స్ దాదాపు 1 శాతం ర్యాలీ చేసింది. గిఫ్ట్ నిఫ్టీ భారతీయ మార్కెట్లకు సానుకూల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఎర్ర సముద్రంలో క్షిపణి దాడి తర్వాత సరఫరా ఆందోళనల మధ్య ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC), పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయ. మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే సమయం వరకు నష్టాల్లో ట్రేడయింది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 21,378కు చేరింది. సెన్సెక్స్ 359 పాయింట్లు దిగజారి 70.700వద్ద ట్రేడింగ్ ముగించింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఎఫ్ఐఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దాంతో ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్నుంచి భారీ మొత్తంలో స్టాక్లు విక్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు చైనా రిజర్వ్ రేషియో రిక్వైర్మెంట్స్(ఆర్ఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దాంతో ఎఫ్ఐఐలు భారీగా చైనాకు తరలిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా దేశీయ మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొంటుందని భావిస్తున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టైటాన్, టాటా మోటార్స్ కంపెనీ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, భారతీఎయిర్టెల్, ఐటీసీ, విప్రో, నెస్లే, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
10 శాతానికి మించి పెరిగిన నెట్ ఫ్లిక్స్ షేర్లు
-
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 218.05 పాయింట్లు లేదా 0.20 శాతం నష్టంతో 70861.88 వద్ద, నిఫ్టీ 49.10 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 21404.85 కొనసాగుతున్నాయి. నిన్న లాభాలతో ముగిసిన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, కెనరా బ్యాంక్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. టెక్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, HCL టెక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపీనీలు నష్టాల బాట పట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: భారీగా పుంజుకున్న మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి. మంగళవారం అమ్మకాలకు ఆసక్తి చూపిన మదుపర్లు బుధవారం కొనుగోలు వైపు మళ్లారు. నిఫ్టీ 227 పాయింట్లు లాభపడి 21,465కు చేరింది. సెన్సెక్స్ 689 పాయింట్లు ఎగబాకి 71,060 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిండ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ షేర్లు భారీ లాభాల్లోకి చేరుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో స్వల్పంగా పెరిగి 79.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ మంగళవారం రూ.3,115.39 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ రూ.214.40 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. -
బంగారం ధరలకు రెక్కలు..
-
ఈరోజు స్టాక్ మార్కెట్ కీలకాంశాలు
-
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ మార్కెట్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 333 పాయింట్లు నష్టపోయి 21,238 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1,053 పాయింట్లు దిగజారి 70,370 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, భారతిఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాన్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.17 శాతం తగ్గి 79.92 డాలర్లకు చేరింది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ శనివారం రూ.545.58 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ సైతం రూ.719.31 కోట్ల విలువ చేసే వాటాలను అమ్మేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 520.55 పాయింట్ల లాభంతో 71868.20 వద్ద, నిఫ్టీ 158.90 పాయింట్ల లాభంతో 21716.70 వద్ద కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లోనూ ముందు వెళుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా పవర్ వంటి కంపెనీలు చేరాయి. ప్రధాన మంత్రి సోలార్ స్కీమ్ కారణంగా టాటా పవర్ ముందుకు దూసుకెళ్తోంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్, IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, HDFC బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: శనివారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. సోమవారం సెలవు
దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలు శనివారం ఓపెన్లోనే ఉన్నాయి. ముందుగా ఈరోజు కొద్ది సమయమే మార్కెట్లు పని చేస్తాయని ప్రకటించిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రోజంతా మార్కెట్ ఓపెన్లోనే ఉండనున్నట్లు తెలిపాయి. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ జరగదని ఒక అధికారి తెలిపారు. దేశీయ మార్కెట్లు శనివారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 21698కు చేరింది. సెన్సెక్స్ 754 పాయింట్లు పుంజుకుని 71,941 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.3689.68 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.2638.46 కోట్లు షేర్లు కొనుగోలు చేశారు. అమెరికాలోని నాస్డాక్ 1.7 శాతం లాభాల్లో ముగిసింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్ఈల్డ్ 2 బేసిస్పాయింట్లు తగ్గి 4.13 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.29 శాతం తగ్గి 103.24 వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.88 యూఎస్ డాలర్ల వద్ద ఉంది. మిచిగాన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఇది మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశంగా ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఐటీస్టాక్ల ర్యాలీ కనబతుతోంది. దీనికితోడు బ్యాంకింగ్రంగ స్టాక్లు తోడ్పాటునందిస్తే మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇటీవల విడుదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు మదుపర్లకు కొంత నిరాశ కలిగించాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇవాళ రాబోయే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫలితాలను అనుసరించి మార్కెట్ ర్యాలీ ఉండనుందని సమాచారం. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బడ్జెట్ 2024.. ట్యాక్స్ డబ్బులు ఆదా చేసుకోవాలంటే...?
మార్కెట్ ఆల్టైమ్హైకి వెళ్లి ఊగిసలాడుతోంది. రానున్న యూనియన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు ఉండబోతున్నాయి. బడ్జెట్ సెషన్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ట్యాక్స్ తగ్గించుకోవాలంటే ఎక్కడ మదుపుచేయాలి. స్టాక్మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. బడ్జెట్ ప్రభావం కీలక మార్కెట్ సూచీలపై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఫిన్సేఫ్ ఇండియా వ్యవస్థాపకులు మ్రిన్ అగర్వాల్తో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి. -
భారత్ లో ఏఐ ఫోన్ల తయారీ...లాభాల్లో ఆసియా మార్కెట్లు
-
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 21,614కు చేరింది. సెన్సెక్స్ 580 పాయింట్లు పుంజుకుని 71,766 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు గడిచిన రెండురోజుల్లో భారీగా షేర్లను విక్రయించారు. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.9,901.56 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.5,977.12 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డాలర్ ఇండెక్స్ 103.38కు చేరింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 79.01 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ గురువారం 1.35 శాతం పెరిగింది. 10 కాలవ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 4.14 శాతానికి చేరాయి. అమెరికాలోని జాబ్స్ డేటా ఆశించిన దానికంటే తక్కువగా నమోదైంది. పాకిస్థాన్ ఇరాన్ వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలో చేలరేగుతున్న అల్లర్లతో అంతర్జాతీయంగా వాణిజ్యంపరంగా కొంత అనిశ్చితులు నెలకొన్నాయి. దానికితోడు పాకిస్థాన్ అంశం తోడైతే మార్కెట్లు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య సంబంధాలపై కొమ్జాంగ్ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల సంబంధాలపై కిమ్ భిన్న వైఖరి అవలంబించబోతున్నట్లు చెప్పారు. మిస్సైల్ల్ల పరీక్ష, లైఫ్ ఫైర్ ఎక్సర్సైజ్లను చేయబోతున్నట్లు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సూచీలు
ఈ రోజు (గురువారం) నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లోనే ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313.90 పాయింట్ల నష్టంతో 71186.86 వద్ద, నిఫ్టీ 109.70 పాయింట్ల నష్టంతో 21462.30 వద్ద ముగిసింది. ఈ రోజు కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ భారీ నష్టాల్లోనే ముగిసాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. సన్ ఫార్మా, సిప్లా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, అపోలో టైర్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి. నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇండియామార్ట్ ఇంటర్మేష్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అంతర్జాతీయ మార్కెట్లో పతనమవుతున్న ముడిచమురు ధరలు
-
సాక్షి మనీ మంత్ర: కొనసాగుతున్న బేర్ పంజా.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 21,453కు చేరింది. సెన్సెక్స్ 352 పాయింట్లు దిగజారి 71,147 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఎప్పుడూ లేనంతగా రూ.10,578.13 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.4006.44 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. ఇలా మార్కెట్లో షేర్లు విక్రయించడం కేవలం ఇండియా మార్కెట్లోనే కాదు, ఆసియా మార్కెట్లోని తైవాన్, కొరియా, హాంగ్కాంగ్లో మొత్తం దాదాపు బుధవారం ఒకేరోజు రూ.45వేల కోట్లు ఎఫ్ఐఐలు విక్రయించారు. డాలర్ ఇండెక్స్ 103.37కు చేరింది. యూఎస్ రిటైల్ సేల్స్ డిసెంబర్ నెలలో పెరిగినట్లు కథనాలు వస్తున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 78.03 డాలర్లుగా ఉంది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్టాక్ (8.46%) బుధవారం నష్టపోవడంతో సూచీలు భారీగా దిగజారాయి. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market Closing Update: ఈ రోజు (బుధవారం) నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల భారీ నష్టంతో 71515.13 వద్ద, నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నేడు నష్టాల్లోనే ముగిసినట్లు స్పష్టమైంది. టాప్ గెయినర్స్ జాబితాలో HCL టెక్నాలజీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి టెక్నాలజీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయ. HDFC బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెరిగిన HDFC బ్యాంక్..క్యూ3 లాభాలు
-
సాక్షి మనీ మంత్ర: మార్కెట్పై బేర్ పంజా.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 211 పాయింట్లు దిగజారి 21,820కు చేరింది. సెన్సెక్స్ 755 పాయింట్లు నష్టపోయి 72,373 వద్ద ట్రేడవుతోంది. అమెరికా బాండ్ ఈల్డ్లు మంగళవారం 13 బేసిస్ పాయింట్లు పెరిగి 4.07 శాతానికి చేరాయి. యూరప్ సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు ఫెడ్ కీలక వడ్డీరేట్లకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వస్తున్న సంకేతాలు ఎన్నిరోజులు కొనసాగుతాయో తెలియదని చెప్పారు. కేవలం కొంతకాలాన్నే పరిగణించి ఫెడ్ వడ్డీరేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం పుంజుకోదని సూచించారు. దాంతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గుతాయో లేదోనని మార్కెట్లు కొంత సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికితోడు పుట్కాల్ రేషియో(పీసీఆర్)లో కూడా ఎక్కువ అంతరాలు ఉండడంతో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ 0.89 శాతం పెరిగి 103.31 కు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 77.87 డాలర్లుగా ఉంది. ఎఫ్ఐఐలు మంగళవారం ఈక్విటీ మార్కెట్లో రూ.656.57 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.369.29 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. సోమవారం ట్రేడింగ్లో నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా 22,000 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ కూడా 73,000 పాయింట్ల ఎగువన ముగిసింది. తాజాగా అయిదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1972.72 పాయింట్లు, నిఫ్టీ 584.45 పాయింట్లు చొప్పున పరుగులు తీశాయి. ఫలితంగా బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.9.68 లక్షల కోట్లు వృద్ధి చెంది జీవనకాల తాజా గరిష్ఠమైన రూ.376.09 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది నవంబరులో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) సామాజిక భద్రతా పథకంలో 15.92 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. దాదాపు 20,830 కొత్త సంస్థలు ఇందులో నమోదైనట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 15.92 లక్షల మందిలో 7.47 లక్షల మంది 25 ఏళ్ల వయసులోపు వారే ఉన్నారు. మహిళా సభ్యులు నికరంగా 3.17 లక్షల మంది చేరారు. ఇది భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత సానుకూల అంశంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. 2023 డిసెంబరులో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠమైన 0.73 శాతంగా నమోదైంది. ఆహార ధరలు పెరగడం ప్రభావం చూపింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు ప్రతికూలంగా ఉన్న ద్రవ్యోల్బణం.. నవంబరులో 0.26 శాతానికి చేరింది. 2022 డిసెంబరులో టోకు ద్రవ్యోల్బణం 5.02 శాతంగా ఉంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలు స్వీకరణ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 65.95 పాయింట్లు నష్టపోయి 22,031 వద్ద, సెన్సెక్స్ 193 పాయింట్లు దిగజారి 73,134 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ, మారుతిసుజుకీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, టీసీఎస్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ఐటీ, రిలయన్స్ వంటి స్టాక్ల్లో మదుపరులు మంగళవారం లాభాలు స్వీకరించినట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు దాదాపు గత 11 ఏళ్ల నుంచి నెలవారీగా గమనిస్తే ప్రతి జనవరి నెలలో నష్టాల్లోకే జారుకున్నాయి. కానీ ఈసారి అది పునరావృతం కాదని అంటున్నారు. ఈక్విటీలో మదుపుచేస్తున్న ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తాజాగా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలను గమనించాలి. దాంతోపాటు కంపెనీ యాజమాన్యం తమ భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
సోమవారం లాభాల్లో ప్రారంభమై.. లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు తగ్గుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 182.99 పాయింట్ల నష్టంతో 73146.95 వద్ద, నిఫ్టీ 50.40 పాయింట్ల నష్టంతో 22044.95 వద్ద ముందుకు సాగుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), టాటా మోటార్స్, హిందాల్కో, JSW స్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) మొదలైన కంపెనీలు చేరాయి. ఐషర్ మోటార్స్, విప్రో, HCL టెక్నాలజీ, టెక్ మహీంద్రా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. యూఎస్ మార్కెట్లో సోమవారం కొంత రేంజ్లోనే కదలాడాయి, దేశంలోని ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1085 కోట్లు విలువ గల షేర్లు కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.820.69 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ 0.02 శాతం పెరిగింది. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు కొంత జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రోజు హౌతీ రెబల్స్, అమెరికాకు సంబంధించిన రాడార్లను నాశనం చేసినట్లు సమాచారం. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 72.38 డాలర్లుగా ఉంది. ఇటీవల ఐటీ స్టాక్స్ నిఫ్టీ అల్ టైమ్ హైలోకి వెళ్ళింది, దీనికి రిలయన్స్ కూడా సహకరించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఐటీ స్టాక్స్ తాజాగా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాల్లో TCS, HCL కంపెనీలు తప్పా.. మిగిలిన స్టాక్స్ ఆశించిన మేర పోస్ట్ చేయకపోవడంతో.. మదుపర్లు ఆ సంస్థలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడ్ నిర్ణయాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే భావనతో మదుపర్లు ఐటీ స్టాక్స్లను మరింత కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మార్కెట్లో ఐటీ రంగలోని స్టాక్స్, రిలియన్స్కు తోడు ఫార్మా స్టాక్స్ సైతం సానుకూలంగా స్పందించడంతో.. దేశీయ మార్కెట్లు జీవిత కాల గరిష్టాలను తాకుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ రంగ స్టాకులో ఇంకా ర్యాలీ మొదలు కాలేదు, ఒక వేళా ఈ త్రైమాసిక ఫలితాల్లో వృద్ధిని సాధిస్తే బ్యాంకు నిఫ్టీ దేశీయ సూచీలు మరింత పెరిగేందుకు సహకారం అందించే వీలుందని చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్స్ అలర్ట్: బడ్జెట్ 2024.. స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ..!
మార్కెట్ ఆల్టైమ్హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి? రానున్న బడ్జెట్ సెషన్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. దాని ప్రభావం స్టాక్మార్కెట్పై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ శ్రీధర్ సత్తిరాజుతో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్లో ఓపెన్ అయిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 వరకు నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 21,704కు చేరంది. సెన్సెక్స్ 281 పాయింట్లు పుంజుకుని 71,938 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతిసుజుకీ, కొటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగించాయి. నాస్డాక్ 0.75 శాతం, ఎస్పీఎక్స్ 0.57 శాతం లాభపడ్డాయి. పదేళ్ల యూఎస్ బాండ్ఈల్డ్స్ తాజా కనిష్ఠాల నుంచి 4.03శాతం పుంజుకున్నాయి. క్రూడ్ఆయిల్ ధర బ్యారెల్కు 76.79 అమెరికన్ డాలర్లుగా ఉంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1721.35 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2080.01 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఈరోజు రానున్న యూఎస్ సీపీఐ డేటా ఆధారంగా రానున్న రోజుల్లో మార్కెట్లు స్పందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మిశ్రమంగా ట్రేడ్ అవుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
-
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 21,519 వద్దకు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు దిగజారి 71,304 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్, నెస్లే, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎల్, సన్ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, భారతీఎయిర్టెల్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా 10 ఏళ్ల బాండ్ఈల్డ్లు 4 శాతంకు పెరిగాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం కొంత రేంజ్బౌండ్లోనే ముగిశాయి. చమురు బ్యారెల్ 77.5 డాలర్లుగా ఉంది. మంగళవారం ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు రూ.990 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.104.23 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం భారీగా పుంజుకున్నాయి. సోమవారం ట్రేడింగ్పూర్తయ్యే సమయానికి దాదాపు 0.9 శాతం కుంగిన సూచీలు ఇవ్వాల్టి మార్కెట్ ఓపెన్లో నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 21,639 వద్దకు చేరింది. సెన్సెక్స్ 414 పాయింట్లు పుంజుకుని 71,769 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్లు, నెస్లే.. స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర మంగళవారం ఉదయం 76.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.16.03 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టబడిదారులు రూ.155.96 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. -
పాజిటివ్ గా ఆసియా మార్కెట్లు
-
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పుంజుకున్న దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:16కు నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 21,747 వద్దకు చేరింది. సెన్సెక్స్ 87 పాయింట్లు పుంజుకుని 72,113 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు రేంజ్బౌండ్లోనే ఉన్నాయి. యూరప్మార్కెట్లు కొంత నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎఫ్ఐఐలు రూ.1696 కోట్లు విలువైన షేర్లు స్టాక్మార్కెట్లో కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.3497 కోట్ల విలువైన షేర్లు మార్కెట్నుంచి విక్రయించారు. ఇటీవల వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా ప్రకారం మార్కెట్ ఊహించిన 1,70,000 ఉద్యోగాలకు బదులుగా 2,16,000 ఉద్యోగాలు పెరిగాయి. లేబర్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఫెడ్ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మరింత సమయం తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
2024లో ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలి - వీడియో చూడండి
మార్కెట్ ఇప్పటికే ఆల్టైమ్హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి? దానికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి, స్టాక్ మార్కెట్ లీడ్ అనలిస్ట్ 'కౌశిక్ మోహన్'తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావు' ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల్లోనే ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178.58 పాయింట్ల లాభంతో 72026.15 వద్ద, నిఫ్టీ 52.20 పాయింట్ల లాభంతో 21710.80 వద్ద ముగిసింది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా లాభాల్లోనే ముగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, టీసీఎస్, లార్సెన్ & టూబ్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా.. నెస్లే, బ్రిటానియా, యూపీఎల్, కోటక్ మహీంద్రా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ లిమిటెడ్., శ్రీ సిమెంట్స్, బందం బ్యాంక్ వంటివి నష్టాలను చవి చూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సరికొత్తగా బజాజ్ చేతక్... పాజిటివ్ గా ఆసియా మార్కెట్లు
-
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి 86 పాయింట్లు పుంజుకుని 21,743 వద్దకు చేరింది. సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 72,132 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం రేంజ్బౌండ్లోనే ట్రేడయ్యాయి. యూఎస్ బాండ్ ఈల్డ్స్ కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. భారత్ స్టాక్మార్కెట్ సూచీలు జీవితకాలపు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. దాంతో మదుపరులు కొంత లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఫెడ్ మినట్స్ మీటింగ్ ప్రకారం ద్రవ్యోల్బణం తగ్గకపోతే కీలక వడ్డీరేట్లు అవసరమైతే పెంచే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దాంతో మదుపరులు మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలిసింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, సన్ఫార్మా, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, హెచ్యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, మారుతి సుజుకీ స్టాక్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి 21,658 వద్దకు చేరింది. సెన్సెక్స్ 490 పాయింట్లు పుంజుకుని 71,847 వద్ద స్థిరపడింది. గడిచిన ట్రేడింగ్ సెషన్లో ఐటీస్టాక్లు భారీగా కుంగిన విషయం తెలిసిందే. అయితే గురువారం మార్కెట్లో కొంత రేంజ్బౌండ్లోనే ఐటీ స్టాక్లు కదలాడాయి. రానున్న త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రావనే ఊహాగానాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇటీవల మార్కెట్లు భారీగా ర్యాలీ అవడంతో మదుపరులు కొంత లాభాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. బ్యాకింగ్ సూచీ రేంజ్బౌండ్లో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గురువారం బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 78.38 డాలర్ల వద్దకు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం రూ.666.34 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు సైతం రూ.862.98 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్లే, పవర్గ్రిడ్, ఇన్పోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లోకి చేరాయి. హెచ్సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, మారుతిసుజుకీ, హెచ్యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం
-
క్షీణించిన ఆసియా మార్కెట్లు..నెగెటివ్ గా గిఫ్ట్ నిఫ్టీ
-
సాక్షి మనీ మంత్ర: సూచీలపై బేర్ పంజా.. నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 వరకు నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 21,614 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 219 పాయింట్ల నష్టపోయి 71,673 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాల మధ్య మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మార్కెట్లో ఎఫ్ఐఐలు రూ.1602 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.1959 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. సెన్సెక్స్ 30 సూచీలో భారతిఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ఫార్మా, ఎస్బీఐ, టైటాన్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్ స్టాక్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 21,716 వద్దకు చేరింది. సెన్సెక్స్ 130 పాయింట్లు దిగజారి 72,141 వద్ద ట్రేడవుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో యూఎస్, యూరప్ మార్కెట్లకు సోమవారం సెలవు. ఆసియా-పసిఫిక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 2023 డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.64 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.855 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.410 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, టైటన్, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, హెచ్యూఎల్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)