● సాహోరే ‘బాహుబలి’ | - | Sakshi
Sakshi News home page

● సాహోరే ‘బాహుబలి’

Nov 3 2025 6:40 AM | Updated on Nov 3 2025 6:40 AM

● సాహ

● సాహోరే ‘బాహుబలి’

● సాహోరే ‘బాహుబలి’

చిత్తూరు జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉండే ఓ ప్రైవేట్‌ పాఠశాలలో అరవింద్‌ అనే విద్యార్థి 2025–26 విద్యాసంవత్సరానికి ఒకటవ తరగతిలో ఆర్‌టీఈ విధానంలో అడ్మిషన్‌ పొందాడు. ఆ విద్యార్థి అడ్మిషన్‌ పొందుతున్నట్లు విద్యాశాఖ అధికారులు కేటాయింపు పత్రం సైతం ఇచ్చారు. అయితే ఆ పాఠశాల నిర్వాహకులు నిత్యం ఆ విద్యార్థిని ఫీజు చెల్లించలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలుసార్లు ఇంటికి పంపించిన ఘటనలు సైతం ఉన్నాయి.

తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో ఉన్న ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ఆర్‌టీఈ విధానంలో 15 మంది విద్యార్థులను కేటాయించారు. ఆ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం నుంచి ఫీజుల పేరుతో ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు. అయితే నిబంధనలను అతి క్రమించి ఆ పాఠశాల యాజమాన్యం పరీక్షలు నిర్వహించినప్పుడల్లా ఆ విద్యార్థులను ఫీజు చెల్లించలేదని తరగతి బయట నిలబెడుతున్నారు. ఈ విషయంపై ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించినా ఏ మాత్రం పట్టించుకోకుండా ఫీజు చెల్లించాలని ఇబ్బందులు పెడుతునే ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలల సమాచారం

● సాహోరే ‘బాహుబలి’ 1
1/1

● సాహోరే ‘బాహుబలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement