‘ఇండియా జిందాబాద్‌’ నినాదాలు చేసిన పాకిస్తానీలు | Indian Navy Rescued Pakistanis, Raised ‘India Zindabad Slogans’ | Sakshi

పాకిస్తానీల ‘ఇండియా జిందాబాద్‌’ నినాదాలు

Mar 30 2024 7:39 PM | Updated on Mar 30 2024 9:56 PM

Indian Navy Rescued Pakistanis Raised India Zindabad Slogans - Sakshi

సనా: అరేబియా మహాసముద్రంలో పైరేట్లు హైజాగ్‌ చేసిన ఇరాన్‌కు చెందిన అల్‌ కంబార్‌ చేపలబోటును భారత నేవీ రక్షించిన విషయం తెలిసిందే. ఈ చేపలబోటులో ఉన్న 23 మంది పాకిస్థాన్‌కు చెందిన సిబ్బందిని భారత నేవీ పైరేట్ల బారి నుంచి కాపాడింది.

23 మంది పాకిస్తాన్‌ సిబ్బంది తమను రక్షించిన భారత నేవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరంతా ‘ఇండియా జిందాబాద్‌’ అని నినాదాలు చేశారు.  ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌లు కలిసి 12 గంటల పాటు ఈ ఆపరేషన్‌ నిర్వహించి శుక్రవారం(మార్చ్‌ 29) తొమ్మిది మంది పైరేట్లను అదుపులోకి తీసుకున్నారు. 

ఇదీ చదవండి.. భారత నేవీ మరో సాహసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement