‘ఇండియా జిందాబాద్‌’ నినాదాలు చేసిన పాకిస్తానీలు Indian Navy Rescued Pakistanis, Raised ‘India Zindabad Slogans’ | Sakshi
Sakshi News home page

పాకిస్తానీల ‘ఇండియా జిందాబాద్‌’ నినాదాలు

Published Sat, Mar 30 2024 7:39 PM | Last Updated on Sat, Mar 30 2024 9:56 PM

Indian Navy Rescued Pakistanis Raised India Zindabad Slogans - Sakshi

సనా: అరేబియా మహాసముద్రంలో పైరేట్లు హైజాగ్‌ చేసిన ఇరాన్‌కు చెందిన అల్‌ కంబార్‌ చేపలబోటును భారత నేవీ రక్షించిన విషయం తెలిసిందే. ఈ చేపలబోటులో ఉన్న 23 మంది పాకిస్థాన్‌కు చెందిన సిబ్బందిని భారత నేవీ పైరేట్ల బారి నుంచి కాపాడింది.

23 మంది పాకిస్తాన్‌ సిబ్బంది తమను రక్షించిన భారత నేవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరంతా ‘ఇండియా జిందాబాద్‌’ అని నినాదాలు చేశారు.  ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌లు కలిసి 12 గంటల పాటు ఈ ఆపరేషన్‌ నిర్వహించి శుక్రవారం(మార్చ్‌ 29) తొమ్మిది మంది పైరేట్లను అదుపులోకి తీసుకున్నారు. 

ఇదీ చదవండి.. భారత నేవీ మరో సాహసం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement