శతశాతం దిశగా | - | Sakshi
Sakshi News home page

శతశాతం దిశగా

Published Wed, Mar 5 2025 1:43 AM | Last Updated on Wed, Mar 5 2025 1:39 AM

శతశాత

శతశాతం దిశగా

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఎంతగానో దోహదపడుతున్నాయి. సందేహాలను ఉపాధ్యాయులు వెంటనే నివృత్తి చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా వివరిస్తూ మాలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నారు.

– ఎస్‌.రోహిత్‌, టెన్త్‌ విద్యార్థి

జిల్లాలో 11,855 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వంద శాతం ఉత్తీర్ణత దిశగా సాగుతున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు వందశాతం పాసయ్యేలా కృషి చేస్తాం. – రాము, డీఈవో

సబ్జెక్టులవారీగా దృష్టి

No comments yet. Be the first to comment!
Add a comment
శతశాతం దిశగా 1
1/1

శతశాతం దిశగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement