మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు

Published Fri, Feb 21 2025 12:16 AM | Last Updated on Fri, Feb 21 2025 12:15 AM

మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు

మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు

ఖమ్మంవైద్యవిభాగం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా ఆస్పత్రులకు గుర్తింపు లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఖమ్మం నెహ్రూనగర్‌లోని అఖిల కంటి ఆస్పత్రి ఏడో వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించగా డాక్టర్‌ వాసిరెడ్డి రామనాధం ఓపీ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ అఖిల మాట్లాడుతూ నెలలు నిండకుండా జన్మించిన పిల్లల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యం అందించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ మాధవి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుతుంబాక మధుతో పాటు డాక్టర్‌ సమత, శ్రీధర్‌, సతీష్‌, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement