మకర తోరణం, అఖండ దీపం విరాళం | - | Sakshi
Sakshi News home page

మకర తోరణం, అఖండ దీపం విరాళం

Published Tue, Feb 18 2025 1:56 AM | Last Updated on Tue, Feb 18 2025 1:52 AM

మకర తోరణం, అఖండ దీపం విరాళం

మకర తోరణం, అఖండ దీపం విరాళం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానానికి భక్తులు మకర తోరణం, అఖండ దీపం విరాళంగా అందించారు. కృష్ణా జిల్లాకు చెందిన యం.రామచంద్రరావు, కుటుంబ సభ్యులు రూ.24,45,000 ఖర్చు చేసి బంగారు పూతతో తయారు చేయించిన మకరతోరణాన్ని, తెనాలికి చెందిన కొడాలి కృష్ణ చైతన్య రూ.8,46,000 ఖర్చు చేసి 8 కేజీల వెండితో తయారు చేయించిన అఖండ దీపాన్ని సోమవారం ప్రధానార్చకులు కె.శివప్రసాదస్వామి, యం.ఉమానాగేశ్వరశాస్త్రి, పర్యవేక్షకులు సి.మధుసూదన్‌రెడ్డి, కె.అయ్యన్న, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జునరెడ్డికి అందజేశారు. దాతలకు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement