ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం | - | Sakshi

ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం

Published Thu, Apr 10 2025 12:09 AM | Last Updated on Thu, Apr 10 2025 12:09 AM

ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం

ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మ క మూల్యాంకన(ఎస్‌ఏ–2) పరీక్షలు బుధవా రం ప్రారంభమయ్యాయి. 96,038 మంది వి ద్యార్థులు ఉండగా.. వీరిలో బాలురు 49,846, బాలికలు 46,192 ఉన్నారు. ఈ నెల 17వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి ప్రశ్నపత్రాలను ఆయా మండల కస్టోడియన్‌(ఎంఈవో) జాయింట్‌ కస్టోడియన్‌ సహా యంతో అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. 6 నుంచి 9వ తరగతుల ప్రశ్నపత్రాలను ఉద యం ఎనిమిది గంటలకు సంబంధిత ఎంఆర్‌సీ, కస్టోడియన్‌ హైస్కూల్‌ స్కూల్‌ నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement