పట్టించుకునే వారే లేరు
గ్రామంలో సమస్యలను పట్టించుకునే వారు లేకుండాపోయారు. గతంలో సర్పంచ్ ఉన్న సమయంలో వీధి లైట్లు, పారిశుద్ధ్యం సమస్యలను పరిష్కరించేవారు. ఏదైనా సమస్యను గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళితే, చిన్న పనులకు అప్పు చేసి పెడతామని, పెద్దవాటికి ఎలా అప్పు చేసి పెడతామని గ్రామ కార్యదర్శి చెబుతున్నారు. ప్రధాన రోడ్డు, సెంటర్లలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో మూల మలుపుల వద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
– సింగం సత్యనారాయణ, బి.అన్నారం, మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment