
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిన క్రిమినల్ దేశంలోనే మరొకరు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు పేటెంట్ రైట్ మీది కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. హత్యా రాజకీయాలతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు శవాలను పీక్కుతినే రాజకీయాలు మానుకోవాలని మల్లాది విష్ణు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment