వేములవాడఅర్బన్: రాజన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆలయంలో జరిగే నిత్య పూజలు వీక్షించేందుకు యూట్యూబ్ చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా భక్తులు ఆన్లైన్లో సేవలు ముందుగానే బుక్ చేసుకోవచ్చని వివరించారు. https//vemulawadatemple.telangana.gov.in వెబ్సైట్లో, మొబైల్ అప్లికేషన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. దేవాల య వసతి గదులు, ధర్మశాలలు, జాతరగ్రౌండ్లోని విచారణ కార్యాలయం ఈ టికెటింగ్ పద్ధతిలో తీసుకోవాలని సూచించారు. మీసేవ అప్లికేషన్, మీసేవ ఆన్లైన్ ద్వారా కూడ గదులు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment