అనర్హుల భూమిని స్వాధీనం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అనర్హుల భూమిని స్వాధీనం చేసుకోవాలి

Published Tue, Feb 18 2025 12:12 AM | Last Updated on Tue, Feb 18 2025 12:12 AM

అనర్హుల భూమిని స్వాధీనం చేసుకోవాలి

అనర్హుల భూమిని స్వాధీనం చేసుకోవాలి

తంగళ్లపల్లి మండలం ఒబు లాపూర్‌కు చెందిన ఓ ప్రభు త్వ ఉద్యోగి భా ర్య పేరున సర్వేనంబరు 237లో 1.20 ఎకరాలు అక్రమంగా లావ ణి పట్టా కలిగి ఉన్నారు. ప్రస్తుతం పట్టా య జమాని ప్రభుత్వం నుంచి పెన్షన్‌ పొందుతున్నారు. అతని ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉ ద్యోగంలో ఉన్నారు. వీరికి లావణి పట్టా ఎలా ఇస్తారు. పక్కనే గల మా స్థలాన్ని సైతం ఆక్రమించుకునేందుకు చూస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెన్నమనేని

రాంచందర్‌రావు, రిటైర్డ్‌ ఇన్‌చార్జి ఎంఈవో

కాలుష్యం నుంచి కాపాడాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement