54 కేసుల్లో రూ.3.28 కోట్లు రిఫండ్‌ | - | Sakshi
Sakshi News home page

54 కేసుల్లో రూ.3.28 కోట్లు రిఫండ్‌

Published Sat, Apr 5 2025 7:12 AM | Last Updated on Sat, Apr 5 2025 7:12 AM

54 కేసుల్లో రూ.3.28 కోట్లు రిఫండ్‌

54 కేసుల్లో రూ.3.28 కోట్లు రిఫండ్‌

బాధితుడికి చెక్కు అందించిన సీపీ

సాక్షి, సిటీబ్యూరో: నగర కమిషనరేట్‌ పరిధిలో మార్చిలో నమోదైన సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో 54 మంది బాధితులకు రూ.3.28 కోట్లు రిఫండ్‌ అయింది. ఫిర్యాదు వచ్చిన మరుక్షణం స్పందించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లో ఈ మొత్తాన్ని ఫ్రీజ్‌ చేశారు. న్యాయస్థానం అనుమతితో ఈ మొత్తాన్ని బాధితులకు అందించారు. ఓటీపీ ఫ్రాడ్‌లో రూ.47 లక్షలు పోగొట్టుకున్న బాధితుడికి రూ.40 లక్షలు రిఫండ్‌కు సంబంధించిన చెక్కును నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ శుక్రవారం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement