తెగుళ్లతో ధర పతనం
వర్షాలు, తెగుళ్ల ప్రభావం ఈ సారి ఎండుమిర్చి దిగుబడిపై చూపింది. ప్రస్తుతం మార్కెట్లో తెల్లమచ్చల సరుకే ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్లే ధర తగ్గింది. దీనికితోడు గత ఏడాది కోల్డ్ స్టోరేజీల్లో భారీగా నిల్వలు ఉంచిన సరుకు కూడా కదలడం లేదు. నాణ్యత సరిగా లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా మార్కెట్లో క్రయవిక్రయాలు తగ్గాయి.
– జి. చంద్రమౌళి, వ్యవసాయ మార్కెట్
కార్యదర్శి, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment