ప్రజల పక్షాన పోరాడతాం
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎందరికో మేలు చేశారు. నేడు చంద్రబాబు.. సర్కారు..ఆ రెండు రంగాలను నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. చివరకు ఆరోగ్యశ్రీకి కూడా ఆంక్షలు విధించడం బాధాకరం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. పాలక పక్షంలో ఉన్నా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది.
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి,
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment