సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Published Wed, Feb 12 2025 9:36 AM | Last Updated on Wed, Feb 12 2025 9:36 AM

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

భానుపురి (సూర్యాపేట) : సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. సురక్షితమైన ఇంటర్నెట్‌ దినోత్సవం సందర్భంగా మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో పోస్టర్‌ను అదనపు కలెక్టర్‌ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరాలతో ఎవరికై నా సమస్య ఏర్పడితే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సుదర్శన్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీనివాస రాజు, పద్మారావు, యల్‌డీయం బాపూజీ, ఈడీఎం గఫార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement