ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే సంతృప్తి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే సంతృప్తి

Published Mon, Feb 17 2025 1:57 AM | Last Updated on Mon, Feb 17 2025 1:57 AM

ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే సంతృప్తి

ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే సంతృప్తి

నల్లగొండ: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కలిగే సంతృప్తి మరెందులో రాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న పార్కులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తామని తెలిపారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ప్రజాదర్బార్‌కు అధికారులను పిలువలేదని పేర్కొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement