ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. కాలేజీలకు ఏఆర్‌ఎఫ్‌సీ వార్నింగ్‌ | ARFC Press Note Release On Engineering Fees In Telangana | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. కాలేజీలకు ఏఆర్‌ఎఫ్‌సీ వార్నింగ్‌

Published Sat, Nov 5 2022 5:34 PM | Last Updated on Sat, Nov 5 2022 5:34 PM

ARFC Press Note Release On Engineering Fees In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ(ARFC) కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసింది. 

ఈ మేరకు అధిక ఫీజులు వసూలు చేస్తే ఊపేక్షించేది లేదని కమిటీ పేర్కొంది. అదనంగా ఫీజులు వసూలు చేస్తే రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. ARFC ద్వారా వచ్చి బీ-కేటగిరీ దరఖాస్తులను పరిశీలించాలి. అర్హులైన వారికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందే. అలా కాకుండా మెరిట్‌ లేనివారికి సీటు కేటాయిస్తే రూ. 10 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement