తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ కుప్పకూలిన లాయర్‌ | Telangana High Court Senior Lawyer Passed Away With Heart Attack | Sakshi

తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ కుప్పకూలిన సీనియర్‌ లాయర్‌

Feb 18 2025 4:10 PM | Updated on Feb 18 2025 4:39 PM

Telangana High Court Senior Lawyer Passed Away With Heart Attack

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేసు వాదించే సమయంలో ఓ సీనియర్ న్యాయవాది కుప్పకూలిపోయారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. 

మృతి చెందిన సీనియర్‌ లాయర్‌ పేరు వేణుగోపాల్‌ రావు.  ఓ కేసు విషయంలో ఆయన మంగళవారం వాదనలు వినిపిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులోని అన్ని బెంచ్‌లో విచారణ నిలిపి వేసి.. రేపటికి వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement