July 06 : తిరుమలలో నేటి భక్తుల రద్దీ | Devotees Crowd Reduced In Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

Published Sat, Jul 6 2024 8:05 AM | Last Updated on Sat, Jul 6 2024 8:07 AM

Devotees Crowd Reduced In Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో  తగ్గిన భక్తుల రద్దీ  . శ్రీవారి దర్శనానికి 10  గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు  . నిన్న 65,775  మంది స్వామి వారిని దర్శించుకున్నారు.  25,126   మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.41  కోట్లు  . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement