పెట్రోల్, డీజిల్ ధరల పెంపు | petrol-price-hiked-by-1-69-rupees-per-litre-diesel-by-50-paise | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 30 2014 9:18 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్కు 1.69 రూపాయిలు పెరిగింది. డీజిల్ ధరను లీటర్కు 50 పైసలు పెంచారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక కఠిన నిర్ణయాలు తప్పవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల రైల్వే చార్జీలను భారీగా పెంచగా, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల ప్రజలపై నేరుగా భారం పడనుంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement