ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామం సమీపంలో జరిగింది.
Jul 20 2015 11:13 AM | Updated on Mar 22 2024 11:19 AM
ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామం సమీపంలో జరిగింది.