కశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం | 6 Terrorists Killed In Kashmir, Including Mumbai Attack Plotter's Nephew | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 19 2017 8:19 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్‌ రెహ్మాన్‌ లక్వీ మేనల్లుడు ఒవైద్‌ సహా పాక్‌కు చెందిన ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్‌)కు చెందిన ఓ ‘గరుడ్‌’ కమాండో ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్‌ గాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement