వ్యాపారి వద్ద నుంచి 8 కిలోల బంగారం చోరీ | 8-kgs-gold-stolen-from-businessman | Sakshi
Sakshi News home page

Oct 13 2014 7:58 PM | Updated on Mar 21 2024 8:47 PM

నగరంలో సోమవారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. కొంతమంది దుండగులు లక్డీకపూల్ లో ఒక వ్యాపారి నుంచి నగరంలో సోమవారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. కొంతమంది దుండగులు లక్డీకపూల్ లో ఒక వ్యాపారి నుంచి ఎనిమిది కిలోల బంగారాన్ని అపహరించారు. పోలీసుల పేరుతో వ్యాపారిని బెదిరించిన ఆ దుండగులు అతని వద్ద నున్న బ్యాగ్ ను లాక్కొని పరారైయ్యారు. ఈ అకస్మాత్తు పరిణామంతో కంగుతిన్న వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుస్తు ప్రణాళిక ప్రకారమే ఆ వ్యాపారి వద్ద నుంచి బంగారాన్ని అపహరించి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఎనిమిది కిలోల బంగారాన్ని అపహరించారు. పోలీసుల పేరుతో వ్యాపారిని బెదిరించిన ఆ దుండగులు అతని వద్ద నున్న బ్యాగ్ ను లాక్కొని పరారైయ్యారు. ఈ అకస్మాత్తు పరిణామంతో కంగుతిన్న వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుస్తు ప్రణాళిక ప్రకారమే ఆ వ్యాపారి వద్ద నుంచి బంగారాన్ని అపహరించి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement