అమరావతిలో కలకలం. | aakasa ramanna letter in ananthavaram | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 4 2016 9:17 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆకాశరామన్న లేఖ కలకలం రేపింది. టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ఆకాశరామన్న ఉత్తరం వెలుగులోకి రావడంతో అధికార పార్టీ ఉలిక్కి పడింది. ఈ లేఖలను బాధితులు శనివారం గ్రామంలో పంచారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement