ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ | aap leader prashant bhushan faces ire of telangana samaikyandhra flak | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 19 2014 2:12 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

ఆమ్ ఆద్మీ పార్టీకీ రాష్ట్ర విభజన సెగ తగిలింది. హైదరాబాద్ ఏవీ కళాశాలలో జరుగుతున్న ఆప్ సభలో శనివారం గందరగోళం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే నేపథ్యంలో ఏవీ కాలేజీలో ఆమ్‌ఆద్మీపార్టీ కార్యకర్తలు ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ఆప్ ముఖ్యనేత ప్రశాంత్ భూషణ్ హాజరు అయ్యారు. ఆయన ఎదుట తెలంగాణ, సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోటా పోటీ నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement