ఒకేసారి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు! | assembly polls in five states including uttarpradesh | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 24 2016 8:00 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లకు ఒకేసారి శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఒకేరోజులో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే అవకాశముంది. కాగా ఉత్తరప్రదేశ్లో ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మొదట్లో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement