అనంతపురం నగరంలోని వినాయక్నగర్కు చెందిన ఎండీ ఇద్రీస్(12) , మహ్మద్ జునైద్(10)డెంగీతో గురువారం బెంగళూరులో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం ఇద్రీస్, అతని సోదరుడు జునేద్లకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.