అనంతలో డెంగీతో అన్నదమ్ముల మృతి | brothers died due to dengue in anthapuram | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 16 2016 12:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

అనంతపురం నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఎండీ ఇద్రీస్‌(12) , మహ్మద్‌ జునైద్‌(10)డెంగీతో గురువారం బెంగళూరులో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం ఇద్రీస్, అతని సోదరుడు జునేద్‌లకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement