కీచకపర్వానికి ‘పచ్చ’ నేత అండ | Brutal on the Married women | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 11 2017 6:32 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

కూటికోసం కూలికెళ్లిన ఓ అభాగ్యురాలిని నోట్లో టవల్‌ కుక్కి ముగ్గురు యువకులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేత ఆదేశాలకే విలువ ఇచ్చి నిందితులకు అండగా నిలిచారు. ప్రాణ భయంతో బాధితురాలు భర్తతో కలిసి ఊరు విడిచి పారిపోయి హైదరాబాద్‌లో తలదా చుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్‌ను ప్రారంభించిన రోజునే న్యాయం కోసం బాధితురాలు, ఆమె భర్త డీజీపీ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు పడటంతో జరిగిన దారుణం వెలుగుచూసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement