నగరంలో ఉద్యోగాల పేరిట మరో భారీ మోసం బయటపడింది. గేట్మై జాబ్స్ డాట్కామ్, అద్వేతియా శ్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగుల నుంచి రూ. 200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు.
Feb 26 2017 4:37 PM | Updated on Mar 22 2024 11:05 AM
నగరంలో ఉద్యోగాల పేరిట మరో భారీ మోసం బయటపడింది. గేట్మై జాబ్స్ డాట్కామ్, అద్వేతియా శ్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగుల నుంచి రూ. 200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు.